దేశంలో రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా.. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న పొరపాటు వల్ల ఎన్నో నిండుప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
వేసవి తాపం పెరిగిపోయింది. ఎండలు కూడా 40 డిగ్రీలు దాటేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాహనదారులు ఎండల్లో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. వాహనాలను కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ టిప్స్ గనుక మీరు ఫాలో అయితే మీ కారు, బైకు ఈ ఎండాకాలం ఎంతో సేఫ్ గా ఉంటాయి.
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ప్రమాదాలు సంబవిస్తున్నాయని అధికారులు అంటున్నారు.
వెహికిల్ స్క్రాపింగ్ పాలసీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో వెహికల్ స్క్రాపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో వర్చువల్గా పాల్గొన్న మోదీ కొత్త విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఫిట్నెస్ పరీక్షలో ఫెయిలయ్యే వాహనం ఇకపై తుక్కుగా మారిపోతుంది. ఈ మేరకు కేంద్రం కార్యాచరణ మొదలుపెట్టింది. 1 ఏప్రిల్ 2023 నుంచి వాణిజ్య వాహనాలు, 1 జూన్ 2024 నుంచి వ్యక్తిగత వాహనాలకు ఇది వర్తిస్తుంది. ఫిట్నెస్ పరీక్షలో కనుక […]
ప్రస్తుతం, ఎలక్ట్రిక్ వాహన తయారీలో బ్యాటరీలకు ప్రాధాన్యత ఎక్కువన్న సంగతి తెలిసిందే. కారు ఖరీదులో బ్యాటరీల ఖర్చే అగ్రభాగాన ఉంటాయని ఆటో మొబైల్ నిపుణులు చెబుతున్నారు. ఆపిల్ కంపెనీ అనగానే మనకు సాధారణంగా గుర్తొచ్చేది ఏది అంటే మొబైల్ ఫోన్స్. ఆపిల్ ఇప్పుడు మోటారు వాహనాల వ్యాపారంలోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు లేటెస్ట్ గా ఒక సమాచారం బయటపడింది. అయితే, ఆపిల్ తన ప్రీమియం బ్రాండ్ కు తగ్గట్లే అత్యంత సమర్థవంతంగా పనిచేయగల బ్యాటరీనే దీనిలో ఉపయోగించనున్నట్లు […]
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. కరోనా పరీక్షలు తగ్గించడంపై తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరికలు జారీ చేసింది. పాతబస్తీలో నిబంధనలు పాటించడం లేదన్న హైకోర్టు.. లాక్డౌన్ విధిస్తారా? లేదంటే నిబంధనలు కఠినతరం చేస్తారా? అని ప్రశ్నించింది. మధ్యాహ్నం కేబినెట్ భేటీ ఉందని కోర్టుకు ఏజీ తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం లాక్డౌన్, కర్ఫ్యూపై వివరాలు సమర్పిస్తామన్నారు. లాక్డౌన్పై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్డౌన్పై సాయంత్రానికి […]