ఎవరికైనా డబ్బు కలిసొచ్చినా.. మంచి జరిగినా నీ పంట పండింది అంటారు. అయితే అందరి కడుపు నింపే మెజారిటీ రైతుల పంట మాత్రం ఎప్పుడూ పండింది లేదు. కానీ ప్రస్తుతం చాలా మంది రైతులు లాభాల బాట పడుతున్నారు. దీంతో రైతుల పంట కూడా పండుతుంది.
వీళ్లిద్దరూ అక్కా చెల్లెళ్లు. వీరిని తల్లిదండ్రులు కొంత వరకు చదివించారు. ఆ తర్వాత ఇంట్లో పరిస్థితుల నేపథ్యంలో ఓ చోట పనికి కుదిరారు. అక్కడ వీళ్లు చేసిన పని తెలుసుకుని తల్లిదండ్రులు షాక్ గురుయ్యారు.
ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో అనేక దారుణాలు జరుగుతున్నాయి. ప్రేమ విషయంలో ఎక్కువగా యువతులపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రేమించాలంటూ కొందరు యువకులు.. యువతలను వేధింపులకు గురిచేస్తున్నారు. ఆడపిల్లలు బయటకి రావాలంటేనే భయపడేలా ప్రవర్తిస్తున్నారు. ఇంకొందరు యువకులు అయితే ప్రేమించలేదని, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారని ఆడపిల్లలను దారుణంగా హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా తమిళనాడులో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు ఓ ప్రియుడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో […]
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమంది ఇట్టే ఫేమస్ అయిపోయారు. వారిలో ఉన్న టాలెంట్ను చూపించుకుని సెలబ్రిటీలు అయ్యారు. అయితే అలాంటి వాళ్లను చూసి చాలా మంది స్టార్లు అయ్యేందుకు సోషల్ మీడియాని సాధనంగా వాడుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కొందరు రీల్స్ చేసుకోవడం, స్నాప్లు చేయడం ద్వారా ఫేమస్ అవుతుంటే.. ఇంకొందరు మాత్రం వాటి మాయలో పడి జీవితాలను, కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. గతంలో టీవీ సీరియళ్లు వచ్చాక మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ భార్యలపై ఫిర్యాదు […]
వారికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇక భార్యకు అమెరికాలో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లింది. ఇండియాలో ఒంటరిగా ఉంటున్న భర్త మరదలిపై మనసు పడ్డాడు. ఎలాగైన మరదలిని లొంగదీసుకుని కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగానే సరికొత్త ఉపాయంతో ముందుకెళ్లి బొక్కబోర్లపడ్డాడు. బావ తీరుపై విసుగుచెందిన మరదలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల తమిళనాడులో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు తిరుపూరు […]
నేటి కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చటి సంసారాలను రోడ్డున పడేయడమే కాకుండా నిండు జీవితాలను ఆగం చేస్తున్నాయి. ఇలాంటి కుంపటిలో పడి కొందరు సొంత సంసారాలను కాదని పరాయి సంసారాలకే ఎక్కువ ప్రధాన్యతనిస్తున్నారు. ఇలా ఓ పక్కింటి సంసారాల్లో వెలు పెట్టిన ఓ వివాహిత నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తిర్పూర్ జిల్లా తారాపురం సమీపంలోని కవుంతక్కి ప్రాంతం. ప్రకాష్, […]