పవర్ హిట్టింగ్ చేస్తూ నిలకడగా పరుగులు రాబట్టడం అప్పట్లో యువరాజ్ సింగ్ కే చెల్లింది. వన్డేల్లో ఫోర్లు తప్ప సిక్సులు కొట్టడానికి భయపడే ఆ రోజుల్లో యువీ భయపడకుండా సిక్సులు కొడుతూ ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు. ఇక 2007 టీ 20 లో ఆస్ట్రేలియా మీద ఆడిన సెమీఫైనల్ మ్యాచ్ లో యువీ సునామీ ఇన్నింగ్స్ ఆడేశాడు. యువీ ఇన్నింగ్స్ నమ్మలేక రిఫరీ చేసిన ఒక ఆ పని అప్పట్లో వైరల్ గా మారింది.
అంతర్జాతీయ క్రికెట్లో కేవలం 4 వన్డేలు, 4 టీ20 మ్యాచ్లు ఆడిన అనుభవం. కానీ.. కేవలం ఒకే ఒక్క ఓవర్తో హీరోగా మారిపోయాడు. ప్రపంచ వ్యాప్తంగా అతని పేరు మారుమోగిపోయింది. అతనే 2007 టీ20 వరల్డ్ కప్ హీరో జోగిందర్ శర్మ. టీమిండియా గెలిచిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ 2007లో పాకిస్థాన్తో జరిగిన ఫైనల్లో చివరి ఓవర్లో పాకిస్థాన్కు 13 రన్స్ కావాల్సిన టైమ్లో ధోని అనూహ్యం నిర్ణయంతో బాల్ అందుకుని.. మిస్బా ఉల్ హక్ను […]
‘కెప్టెన్..‘ సామర్ధ్యం అనేది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలోనే ఉంటుంది. టీమిండియా సారధిగా మహేంద్ర సింగ్ ధోనీ అదే చేశాడు. సక్సెస్ అయ్యాడు. దేశానికి.. టీ20 వలర్డ్ కప్ 2007, వన్డే వలర్డ్ కప్ 2011తో పాటు ఛాంపియన్స్ లీగ్ 2011ను సాధించిపెట్టాడు. ఇలా ధోనీ సాధించిన విజయాల గురుంచి మనకు తెలుసు. అయితే.. ‘ధోనీని కాకుండా గంభీర్ ని కెప్టెన్ ని సారధిగా నియమించుంటే ఇంతకంటే మంచి విజయాలు సాధించేవాడంటూ..’ గంభీర్ అభిమానులు నోటికి […]
టీమిండియా క్రికెటర్ రాబిన్ ఉతప్ప.. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. పలువురు మాజీలు అతడిని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. అభిమానులు కూడా ఓ మంచి క్రికెటర్ ని ఇకపై మైదానంలో చూడలేమని బాధపడుతున్నారు. అతడి బ్యాటింగ్ రికార్డులు గురించి ఓవైపు మాట్లాడుతున్నారు. ఇలాంటి ఈ టైమ్ లో ఉతప్ప జీవితంలో జరిగిన ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదే ఒకానొక సమయంలో ఉతప్ప సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడట. ఇప్పుడు ఇది అభిమానుల మధ్య చర్చకు కారణమైంది. […]
కేవలం ఒకే ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ అనుభవంతో ఏకంగా వరల్డ్ కప్ టోర్నీకి వెళ్లింది టీమిండియా. పైగా జట్టులో సచిన్, ద్రవిడ్, గంగూలీ లాంటి హేమాహేమీలు లేరు. పొట్టి ఫార్మాట్కు మనోళ్లంతా కొత్త.. అందులోనూ ఏమాత్రం అనుభవంలేని కుర్రాడు ధోని కెప్టెన్. ఇదంతా చూసి క్రికెట్ అభిమానులు కూడా 2007లో సౌతాఫ్రికా వేదికగా ప్రారంభమైన తొలి టీ20 వరల్డ్ కప్ను ముందు పెద్దగా పట్టించుకోలేదు. అభిమానులకే కాదు క్రికెట్ నిపుణులకు, మాజీ ఆటగాళ్లకు కూడా టీమిండియాపై […]
T20 World Cup 2022: ఒకసారి కనుమరుగు ఆటగాళ్లు మరోసారి జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం అన్నది చాలా అరుదు. అందులోనూ 140 కోట్లకు పైగా జనాభా, నైపుణ్యంలో కొదవలేని ఆటగాళ్లు ఉన్న మనదేశంలో అది శక్తికి మించిన పనే. మొదటి భార్య మోసం, స్నేహితుడి వెన్నపోటుతో క్రికెట్ పైనే శ్రద్ధ కోల్పోయిన దినేష్ కార్తీక్.. రెండేళ్ల క్రితం జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. ఆపై.. దీపికా పల్లికల్ పరిచయం కావడం, అది పెళ్లి వరకు దారితీయడం, పాత […]