మీకు కారు లేదా బైక్ ఉందా.. మీరు తరచుగా పెట్రోల్ కొట్టిస్తారా.. అయితే ఇక నుంచి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొనాల్సిన పనిలేదు. నగదుకు బదులు పాత సామాన్లు, పనికిరాని ఈ వేస్ట్ పరికరాలను అందించి పెట్రోల్ పొందవచ్చు. అదెలా అంటే?
దేశంలో ఎంతో మంది తమ అద్భతమైన మేథస్సుతో ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని కొంతమంది వెలుగులోకి వస్తున్నారు.. మరికొంత మంది తమకు ఎంత టాలెంట్ ఉన్నా సరైన ప్రోత్సాహం లేక వెలుగులోకి రాలేకపోతున్నారు.
నేటికాలంలో చాలా మంది సొంత ఊరిని వదలి పెట్టి.. ఎక్కడ వందల మైళ్ల దూరంలో ఉన్న పట్టణాల్లో ఉద్యోగం చేస్తుంటారు. కొందరికి ఇష్టం లేకున్నా సమాజం కోసం, ఇంట్లో వాళ్ల కోసం బలవంతగా జాబ్ లు చేస్తుంటారు. మరికొందరు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అది రాకపోతే ఎంతో నిరుత్సాహానికి గురవుతుంటారు. కొందరు సొంత బిజినెస్ పెట్టాలనుకుంటారు. అలానే కాలం గడిపేస్తుంటారు. ఇలాంటి వారందరు బాధపడాల్సిన అవసరం లేదు. మీలో వ్యాపారం రంగలోకి ప్రవేశించి సొంత ఊరిలో […]
నేటికాలంలో ఎవరు ఏం పని చేస్తున్నారో చెప్పలేము. ఎవరి పనిని తక్కువ అంచనా వేయలేము. బిచ్చామెత్తుకుని వారు సైతం బిల్డింగ్ లు కట్టిస్తున్నారు. పానీ పూరి బండి పెట్టుకున్న వాడు ప్యాలెస్ లు కట్టిస్తున్నాడు. అంటే వీరు చేస్తున్న ఈ పని వెనుకాల మరొకటేదో చేస్తుంటారని కొందరి అభిప్రాయం. కొన్ని సందర్భాల్లో మాత్రమే బయటపడుతుంటాయి. తాజాగా ఓ చెత్త అమ్ముకునే వ్యాపారి వద్ద రూ.1.24 కోట్లు ఉన్నాయి. ఆ స్క్రాప్ వ్యాపారి వద్ద నుంచి సెంట్రల్ జోన్ […]
ప్రతిభను గుర్తించడంతో పాటు ప్రోత్సాహించడంలో కూడా ముందుంటారు వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. అంతేకాక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్గా ఉంటారు. స్ఫూర్తిదాయక, ఆసక్తికర అంశాలను తన ట్విటర్లో షేర్ చేస్తుంటారు. తాజాగా మరో సారి మరో వినూత్న ఆవిష్కరణ గురించి ప్రపంచానికి తన ట్విటర్ ద్వారా తెలియజేశారు ఆనంద్ మహీంద్రా. చదవండి: అతన్ని చూసి రోబో కూడా అసూయపడుతుంది-అబ్బురపడిన ఆనంద్ మహీంద్రా కుమారుడి కోసం ఓ తండ్రి పనికి రాని వస్తువులతో చిన్నపాటి జీప్ను తయారు […]
వెహికిల్ స్క్రాపింగ్ పాలసీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో వెహికల్ స్క్రాపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో వర్చువల్గా పాల్గొన్న మోదీ కొత్త విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఫిట్నెస్ పరీక్షలో ఫెయిలయ్యే వాహనం ఇకపై తుక్కుగా మారిపోతుంది. ఈ మేరకు కేంద్రం కార్యాచరణ మొదలుపెట్టింది. 1 ఏప్రిల్ 2023 నుంచి వాణిజ్య వాహనాలు, 1 జూన్ 2024 నుంచి వ్యక్తిగత వాహనాలకు ఇది వర్తిస్తుంది. ఫిట్నెస్ పరీక్షలో కనుక […]