ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఎలా పోరాడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అపుడప్పుడు స్లెడ్జింగ్ చేసుకోవడం, ఛీటింగ్ చేయడం లాంటి విషయాలు కూడా కనిపిస్తాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఉత్కంఠంగా సాగింది.. ఈ ఆటలో అనుకోని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడు పై ఉండగా ఒక క్యాచ్ వివాదం అయ్యింది.
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ లో టీమిండియా వెనకపడి ఉంది. ఇంగ్లాండ్ పిచ్ లమీద ఆడలేని బలహీనతని మరోసారి బయటపెట్టింది. 151 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం గ్రీజ్ లో సీనియర్ బ్యాటర్ రహానే (29), భరత్ (5) ఉన్నారు. వీరిద్దరి పైనే భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. ఇక ఈ మ్యాచులో ఆసీస్ పేసర్ వేసిన ఒక బంతికి క్రికెట్ ఆస్ట్రేలియా ఫిదా అయిపోయింది.
మన దేశంలో మన జట్టుపై టెస్టు సిరీస్ గెలవాలడం అంటే కాస్త కష్టంతో కూడిన విషయమే. ఇప్పుడు దాన్ని చేసి చూపిస్తామని ఆస్ట్రేలియా జట్టు ప్లాన్స్ వేసుకుంటోంది. ఎందుకంటే 2004లో చివరగా భారత పర్యటనలో టెస్టు సిరీస్ 2-1 కైవసం చేసుకున్న ఆసీస్ జట్టు.. ఆ తర్వాత జరిగిన గత నాలుగు పర్యటనల్లోనూ ఓడిపోయింది. అదే టైంలో 2015 నుంచి టీమిండియాపై ఒక్క టెస్టు సిరీస్ లోనూ విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం పరిమిత ఓవర్లు, టెస్టుల్లో సూపర్ […]
ది యాషెస్ సరీస్ 2021-22ను ఆసీస్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. మూడు వరుస టెస్టు మ్యాచుల్లో ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించి కంగారూలు సిరీస్ ను గెలుచుకున్నారు. అంతేకాదు మూడో టెస్టులో మరో అద్భుతం కూడా జరిగింది. ఇంగ్లాండ్ పై ఆసీస్ ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అందులో కీలక పాత్ర పోషించాడు డెబ్యూ బౌలర్ స్కాట్ బోలాండ్. అరంగేట్ర మ్యాచ్ లోనే 6 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. […]