సాధారణంగా పిల్లలు అమ్మ, నాన్నల మధ్య పెరుగుతూ, వారి ప్రేమను పొందుతారు. కానీ కొంతమంది పిల్లలు.. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోరు. బంధువుల ఇళ్లల్లోనూ లేదా అనాథశ్రమాల్లోనూ పెరుగుతారు. ఇవన్నీ తెలిసి ఓ యువతి.. తన తమ్ముడి కోసం జీవితమే త్యజించింది. కాలంతో యుద్దమే చేసింది. చివరకు తమ్ముడిని ప్రయోజకుడిని చేసి..
పైన ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు అఖిల్. వయసు 28 ఏళ్లు. నగరంలోని సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఓ యువతిని ప్రేమించాడు. కానీ, గత కొంత కాలం నుంచి ఆ యువతి అఖిల్ తో మాట్లాడడం మానేసింది. దీంతో తట్టుకోలేని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ లోని బీఫార్మసీ విద్యార్థిని రోషిణి ఈ నెల 13 నుంచి కనిపించకుండపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్ చెర్ లోని గీతం యూనివర్సిటీ రోషిణి అనే యువతి బీఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే ఈ నెల 13 నుంచి సంక్రాంతి సెలవులు కావడంతో తన బాబాయో ఇంటికి వెళ్తున్నానని హాస్టల్ లో చెప్పి వెళ్లింది. ఆ తర్వాత రోషిణి 16వ తేదీ వరకు తన బాబాయ్ ఇంటి వద్ద ఉండి […]
సంగారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. సాయం చేసిన స్నేహితుడి చేత గుంత తవ్వించి అదే గుంతలో అతనిని పాతిపెట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్ చెరు పరిధిలోని గౌతంనగర్ కాలనీలో సమీర్ అహ్మద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి షేక్ ఇలియాస్, రుస్తం అలీ, అల్లావుద్దీన్ అనే స్నేహితులు ఉన్నారు. అయితే ఇటీవల తన స్నేహితుడైన షేక్ ఇలియాస్ ఆర్థిక ఇబ్బందుల్లో […]
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొని అన్యోన్యంగా జీవిస్తున్న దంపతులు, తమ ఏడేళ్ల కూతురితో పాటు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన స్థానికులను కలచివేస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ మండల పరిధిలోని పోతాయిపల్లికి చెందిన తింగుళ్ల శ్రీకాంత్ గౌడ్(42), అల్వాల్ వెంకటాపురానికి చెందిన అనామిక(40) పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడేళ్ల పాప(శ్రీస్నిగ్థ) ఉంది. ఏడేళ్ల క్రితం ఈ దంపతులు అమీన్ పూర్ […]
పరిస్థితులు మనుషులును ఎంతకైన తెగించేలా చేస్తున్నాయి. సమాజంలో తల్లిదండ్రులు కన్న పిల్లలపై కర్కషంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి గ్రామం చెంచుగూడెంలో బయ్యన్న అనే వ్యక్తి మద్యానికి బానిసై ప్రతీ రోజు తాగుతూ తాగుబోతుగా తయారయ్యాడు. ఇక మద్యానికి డబ్బుల్లేక మధ్యవర్తుల సాయంతో నెలన్నర వయసున్న కొడుకును అమ్మేశాడు. ఇదిలా ఉండగా తాజాగా సంగారెడ్డి జిల్లాలో మరో ఘాతుకం వెలుగు చూసింది. తన కన్న పిల్లలను కుటుంబ కలహాలతో గొంతు నులుమి […]