తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రయాణికులను ఆకర్షితులను గావించుటకు అనేక ఆఫర్లను ప్రకటిస్తోంది. ఈ ఆఫర్ల ద్వారా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. వాటిలో తాజాగా శ్రీశైలం పుణ్యక్షేత్రం వెళ్లే భక్తులకు నూతన ఆఫర్ ప్రకటించింది.
టీఎస్ ఆర్టీసీ సంస్థ ద్వారా ప్రజలకు నిరంతరం సేవలు అందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ఒక ఊరి నుండి మరో ఊరికి ప్రయాణించుటకు, అవసరమైన వస్తువులను తరలించేందుకు బస్సు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. ఆర్టీసీ సంస్థ తాజాగా గ్రామీణ ప్రాంతాల వారికి టి-9 టికెట్ ద్వారా మరింత చేరువకాబోతుంది.
చేసే పని ఏదైనా సరే అది మనకు సంతృప్తిని ఇస్తే చాలు. బతుకుదెరువుకోసం, కుటుంబ పోషణ కోసం ఏదో ఒక వృత్తిని ఎంచుకుని జీవనం కొనసాగిస్తారు. వారు చేసే వృత్తే దైవంలా భావిస్తారు. ఇదే విషయానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు. ఓ డ్రైవర్ తను పదవీ విరమణ చేసిన సమయంలో ఆ వాహనం పై చూపిన ప్రేమ అందరి గుండెల్ని పిండేస్తుంది. తనకు అన్నం పెట్టిన ఆ వృత్తికి వీడ్కోలు పలికే సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతకీ ఏం జరిగింది.. ఆ డ్రైవర్ ఎందుకలా కన్నీటి పర్యంతమయ్యారో ఇప్పుడు చూద్దాం.
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి నడపడం లాంటివి చేయడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. కొన్నిసార్లు డ్రైవర్లు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్లోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జబల్ పూర్ లోని గోహల్ పూర్ వద్ద గురువారం కొంతమంది సిగ్నల్ వద్ద వాహనాలు నిలిపి ఉన్నారు. అటుగా వస్తున్న మెట్రో బస్సు […]
ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. కొంత మంది నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో ముంచుకు వస్తుందో తెలియదు. మనం ఎంత జాగ్రత్తగా వాహనాలు నడిపినా.. ఇతరులు చేసే తప్పిదాల వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్పోరేషన్ ఉద్యోగులకు ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ ఉద్యోగులకు కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ శుభవార్త […]
వరుస పండుగల సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే వారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని ఆర్టీసీ విస్తరించింది. 60 రోజుల ముందుగానే ప్రయాణికులు సీట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆర్టీసీలో 30 రోజుల ముందుగా సీట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. కాగా, పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని 60 రోజుల ముందుగానే తమ సీట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఆర్టీసీ నిర్ణయించింది. దూర […]