చేతిలో స్మార్ట్ ఫోను ఉంది కదా అని ఏ వీడియో పడితే.. ఆ వీడియోను షేర్ చేసి.. వీటిపై చర్యలు తీసుకోండి అంటూ అధికారులకు ట్యాగ్ చేస్తుంటారు. అయితే దానిలో వాస్తవాన్ని గ్రహించని వీరు.. ఏదో తాము బాధ్యతగా ఓ పని చేసేశామని చేతులు దులుపుకుంటారు. ప్రస్తుతం దేశమంతా గగొర్పాటుకు గురైన సంఘటన ఉందంటే అది ఒడిశాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్స్.
సమాజంలో అక్రమ సంబంధం, హత్యలు అనేవి చాలా పెరిగిపోయాయి. అకారణంగా కూడా ప్రాణాలను తీసేస్తున్నారు. ఇంకొందరు అయితే కట్టుకున్న వారిని కాదని పరాయి వాళ్లతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. వారి బంధానికి అడ్డొస్తే కాటికి పంపడానికి కూడా వెనుకాడటం లేదు.
ఈ మధ్య కాలంలో సడెన్ గుండె పోటు మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. డ్యాన్స్లు చేస్తూ గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య వందల్లో ఉంది. తాజాగా, గణతంత్ర వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన కర్ణాటకలోని రాయ్చూర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాయ్చూర్ జిల్లాలోని సింధనూరు తాలూకా, దిద్దిగి గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహంతేశ్ అనే […]
వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్లతో భార్యాభర్తలుగా ఒక్కటైన కొందరు వ్యక్తులు వివాహ బంధానికి తూట్లు పొడుస్తున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరు అక్రమ సంబంధాల మోజులో పడి సొంత సంసారాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే ఓ మహిళ పరాయి వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతుండగా భర్త అనుమానించాడు. దీంతో కోపంతో రగిలిపోయిన ఆమె భర్త భార్యను దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. తాజాగా బెంగుళూరులో వెలుగు […]
శారీరక సుఖం కోసం పవిత్రమైన వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ వివాహేతర సంబంధం వైపు పరుగులు తీస్తున్నారు కొందరు. ఈ సంబంధాలు ఏదో ఒకరోజు విషాదాంతానికి దారి తీస్తాయని తెలిసినా తమ తీరు మాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా.. బెంగళూరులో ఇలాంటి ఘటనే జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రాయచూర్కు చెందిన జ్యోతి, రాము భార్యాభర్తలు. వీరికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన తర్వాత బెంగళూరులోని కొడిగెనహళ్లిలో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. పెళ్లయి ఆరేళ్లు […]