ప్రస్తుతం సామాన్యుడు మార్కెట్ లోకి వెళ్లి ఏది కొనాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. కరోనా ప్రభావం తర్వాత సామాన్యులు ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయ్యింది.. దానికి తోడు నిత్యం పెరుగుతున్న ధరలు సామాన్యుడి పాలిట శాపంగా మారుతున్నాయి. గ్యాస్, ఇంధన ధరలు చుక్కలనంటుతున్నాయి.
దసరా పండగ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇంట్లో పిల్లల సందడి.. పిండి వంటల వాసనలు.. ఇంతటి ఆనంద సమయంలో.. సామన్యులకి శుభవార్త చెప్పాయి ఆయిల్ కంపెనీలు. పండగలు అంటేనే భారీగా నూనె వాడకం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రేట్లతో మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పండగ ముందు సామన్యూలకు భారీ ఊరటనిచ్చాయి ఆయిల్ కంపెనీలు. ఇతర వంట నూనెలతో పోలిస్తే.. పామాయిల్ నూనె ధరలను భారీగా తగ్గించాయి. అంతర్జాతీయంగా రేట్లు […]
జనాభా నియంత్రణ, సుఖ వ్యాధులు, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కోసం కండోమ్ లను ఉపయోగించాలని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాయి. కొన్ని దేశాల్లో అయితే ప్రభుత్వాలే స్వయంగా ప్రజలకు వీటిని ఉచితంగా పంచిపెడతాయి. అలాకాకుండా సొంతంగా కొనుగోలు చేసుకున్నా మహా అయితే రూ. 100 లోపే లభిస్తాయి. అలాంటిది ఒక కండోమ్ ప్యాకెట్ రూ. 60 వేలు.. వింటానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. మన దేశంలో మాత్రం కాదులేండి. వివరాల్లోకి వెళితే.. […]
ప్రముఖ టెలికాం సంస్థ జియో మరోసారి ప్రీపెయిడ్ పాన్ల ధరలను పెంచుతూ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఇప్పటకే ప్రముఖ టెలికాం సంస్థలైన ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా 25 శాతం మేర ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇదే దారిలో వెళ్లింది జియో. ఇక జియోకు సంబంధించి అన్ని రకాల అన్ లిమిటెడ్ ధరలను 21 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ పెరిగిన ధరలను డిసెంబర్ నుంచి అమల్లోకి రానుందని జియో […]
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు భారీ ఊరట కలిగించింది. వంట నూనెలపై బేస్ దిగుమతి ధరలను తగ్గిస్తూ మోదీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. పామ్ ఆయిల్, సోయాబిన్ ఆయిల్ వంటి వాటికి తగ్గింపు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనె ధరలు దిగిరావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్రూడ్ పామ్ ఆయిల్ ధరను టన్నుకు 1222 డాలర్ల నుంచి 1136 డాలర్లకు తగ్గించింది. […]