2024 అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో నేతల్లో కదలికలు మొదలయ్యాయి. పార్టీ తరపున టికెట్ కేటాయింపులపై దృష్టి సారిస్తారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ప్రజలకు సేవలు అందించేదుకు ముందుకు వస్తారు. ఓటర్లను ఆకర్షితులను గావించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.
కొడుకులు చూడకపోయినా.. కూతురు తమను ఆదరిస్తుందని భావించిన తల్లిదండ్రులు.. అక్కడికి వెళ్లాక తెలియడం లేదు ఆమె అసలు, సిసలు నిజ స్వరూపం. ఆస్తి కోసం తల్లిదండ్రులను వేధిస్తున్నారు కొంత మంది కుమార్తెలు. దీంతో బయటకు చెప్పుకోలేక, తిరిగి కుమారుల వద్దకు వెళ్లలేక సతమౌతున్న పేరెంట్స్ ఎంతో్ మంది ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ నేత, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ వరుపుల జోగిరాజు అలియాస్ రాజా కన్నుమూశారు. తీవ్ర నొప్పితో బాధపడుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
మనిషి జీవితం నీటి బుడగలాంటిది కాబట్టి ఏక్షణంలో టప్ అంటుందో ఎవరు చెప్పంలేము. మరణం అనేది ఇలా ఉంటుందా అనే సందేహం వచ్చేలా కొన్ని ఘటనలు మన చుట్టు పక్కల జరుగుతుంటాయి. మిరప తోటలో పనులకు వెళ్లిన ఓ మహిళ విషయంలో అలాంటిదే జరిగింది.
కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభంకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఆయా పార్టీలు ముద్రగడను తమ పార్టీలో చేర్చుకోవాలని చాలా సార్లు ప్రయత్నించి విఫలమయ్యాయి. తాజాగా ఆయనను తమ పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ 175 సీట్లు టార్గెట్ పెట్టుకుంది. రాబోయే ఎలక్షన్స్ లో ఎలాగైనా 175 అసెంబ్లీ స్థానాల్లో గెలవాలని పెద్ద టార్గెట్ పెట్టుకున్న వైసీపీ.. కాపు సామాజిక వర్గ ఓట్లని ఆకర్షించేందుకు ముద్రగడను […]
Prathipadu: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఘటన నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాకినాడకు చెందిన చైతన్య, పవన్, విజయవాడకు చెందిన గౌతమ్ రెడ్డి, విశాఖకు చెందిన సౌమ్యికలు సోమవారం ఓ కారులో విజయవాడ నుంచి చిలకలూరి పేటకు బయలు దేరారు. కారు గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు మండలం పరిధిలోని తుమ్మలపాలెం వద్ద […]