మాజీ మంత్రి, హుజురాబాద్ భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ స్థానం నుంచి సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానంటూ ప్రకటించారు. కేసీఆర్ ను గద్దె దించితేనే రాష్ట్రానికి పట్టిన శని పోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ కార్యక్రమంలో ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం, పోడు భూముల రైతుల సమస్యలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గజ్వేల్ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ […]
ప్రస్తుతం నిరుద్యోగులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య.. ఇంగ్లీష్లో మాట్లాడే సామర్థ్యం లేకపోవడం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నప్పటికి కూడా.. ఇంగ్లీష్లో సరైన ప్రావీణ్యం లేకపోవడం చేత ఎందరో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కనీసం భవిష్యత్తు తరాలైన ఈ సమస్యను ఎదుర్కొకుండా ఉండాలనే ఉద్దేశంతో.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లాలోని బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సీఎం జగన్తో సమావేశం అయిన […]
భారతదేశ రాజ్యాంగం.. రాష్ట్రపతిని దేశ ప్రథమపౌరుడిగా గుర్తించింది. త్రివిధ దళాలకు కూడా ఆయనే అధిపతి. కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలు, మన దేశం ఇతర దేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలు అన్ని రాష్ట్రపతి పేరుమీదుగానే జరుగుతాయి. మన రాజ్యాంగం రాష్ట్రపతికి అంతటి అత్యున్నత స్థానం కల్పించింది. ఇక మన దేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవి కాలం జూలై 24న ముగియనుంది. ఇక నూతన రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు భారత […]
ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి..పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రజలకు సత్వర ఫలితం అందుతుంది. ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి బాటలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వెళ్తున్నారు. ఏపీలో మాదిరిగానే తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం స్టాలిన్ […]
భారత్ లో జరుగుతున్న అత్యాచారాలపై కొందరు నేతలు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆలానే తాజాగా గుజరాత్ హోంమంత్రి దేశంలో లో అత్యాచారాలపై సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో జరుగుతున్న అత్యాచారాలకు ఫోన్లే కారణం అంటూ గుజరాత్ హోం మంత్రి, బీజేపీ నేత హర్ష్ సంఘవి ఆరోపించారు. ఇప్పుడు హర్ష్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. గుజరాత్ లోని సూరత్ లో జరిగిన ఓ కార్యక్రమంలో హోం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఫోన్ల్ […]