పోటీలో నెగ్గి నగదు బహుమతి పొందాలనుకుంటున్నారా అయితే ఈ అద్భుత అవకాశం మీ కోసమే. ఎందుకంటే ఈ పోటీలో గెలిస్తే.. మీ ఖాతాలోకి రూ. 11 వేలు వచ్చి చేరుతాయి. ఇంతకు ఈ పోటీ ఎవరూ నిర్వహిస్తున్నారూ అంటే స్వయానా కేంద్ర ప్రభుత్వమే.
భారతదేశం వ్యవసాయాధారిత దేశం. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తుంటారు. నష్టం వచ్చినా ఎంత కష్టమైనా రైతులు వ్యవసాయం చేయడం మాత్రం మానుకోరు. భారతదేశానికి రైతు వెన్నెముక లాంటి వాడు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పంటలు పండించి దేశ ప్రజల ఆకలిని తీరుస్తున్నారు.
రైతన్నల్లారా పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ముఖ్య అలెర్ట్ అందుతోంది గమనించగలరు. కేంద్రం చెప్పిన ఇన్స్ట్రుక్షన్స్ ఫాలో అయి రూ.2,000 మీ ఖాతాలో వేసుకోండి. లేనియెడల నష్టపోవాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ఒకటి. అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింది ప్రతి ఏటా రైతులకు రూ. 6 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో అంటే నాలుగు నెలలకు ఒక్కసారి రూ.2 వేల చొప్పున అన్నదాతల ఖాతాల్లో జమా చేస్తారు. ఇప్పటికే 12 విడతలుగా రూ.24 వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ […]
న్యూ ఢిల్లీ- కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం చాలా పధకాలను అమలుచేస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పధకం ద్వార ఒక్కో రైతుకు ప్రతి సంవత్సరం 6 వేల రూపాయలను అందిస్తోంది. ఈ క్రమంలో రైతులకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మూడు విడతలుగా రైతులకు ఈ డబ్బు అందుతోంది. ఈ సంవత్సరం ఒక విడత రెండు వేలు ఉందించిన కేంద్రం, ఇప్పుడు రెండో విడత కింద రైతులకు రెండు వేల రూపాయలను అందిస్తోంది. కిసాన్ […]
అమరావతి- కరోనా ప్రపంచంలో అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. చాలా దేశాలు కరోనా దెబ్బకి ఆర్ధికంగా చితికిపోయాయి. ఐతే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కరోనా లాంటి క్లిష్ట సమయంలోను ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం లేదు. ఎప్పటికప్పుడు ప్రజా సంక్షేమ పధకాలను ప్రవేశపెడుతూ ఏపీ సీఎం జగన్ ప్రజాభిమానాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం కరోనా కష్టకాలంలోనూ అన్నదాతలకు జగన్ ప్రభుత్వం తీపుి కబురు చెప్పింది. ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ […]