చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించిన అమ్మ, నాన్నల పేరు నిలబెట్టాలని, వారిని బాగా చూసుకోవాలని కలలు కనే యువకుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసమని విదేశాలకు వెళ్లే యువకులను మృత్యువు ఏదో రూపంలో వెంటాడుతోంది. ఒక తెలుగు యువకుడు అమెరికాలో జరిగిన కాల్పుల్లో మరణించాడు.
ఇటీవల ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో ఏదో ఒక అక్రమం బయట పడుతుంది. తెలంగాణలో పేపర్ లీకేజ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అలానే పదో తరగతి ఓపెన్స్కూల్ పరీక్షల్లో యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయి. ఏదో విధంగా ఓపెన్ స్కూల్ పరీక్షల్లో పాస్ కావాలని కొందరు అడ్డదారులు ఎంచుకుంటున్నారు. ఇటీవలే అరకు లోయలో తెలుగు పరీక్ష జరిగిన సమయంలో హాల్ టికెట్లలో ఫొటోలు వున్న అభ్యర్థులు కాకుండా వేరే వారు పరీక్ష రాస్తుండడాన్ని గుర్తించారు. తాజాగా అలాంటి ఘటనే ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.
నిత్యం జీవితంలో రాజకీయలతో ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు బిజీ బీజీగా గడుపుతుంటారు. అయితే కొందరు మాత్రం తమ రాజకీయాన్ని కాసేపు పక్కన పెట్టి.. వ్యవసాయంలో నిమగ్నమవుతుంటారు. అలా వ్యవసాయం చేస్తూ ఇప్పటికే అనేక మంది రాజకీయ నాయకులు వార్తలో నిలిచారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వరి పొలంలో వ్యవసాయం చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు.
సాధారణంగా సెలబ్రిటీలు దైవదర్శనాలకు వెళ్లడం చూస్తుంటాం. ఎప్పుడూ సినిమాలు, షూటింగ్స్ అంటూ బిజీగా ఉండే సెలబ్రిటీలు.. అప్పుడప్పుడు అలా దేవాలయాలను దర్శించుకొని.. కూల్ అవుతుంటారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఆయన సతీమణి తేజస్వినితో కలిసి పాలకొల్లులోని క్షీరరామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రాజమండ్రి దగ్గరలో రామ్ చరణ్ – శంకర్ ల సినిమా షూటింగ్ జరుగుతుండగా.. భార్య తేజస్విని కోరిక మేరకు తాను ఈ క్షీరరామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చినట్లు దిల్ […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. అటు హీరోగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలకు ఎంతో దగ్గరయ్యాడు. పవన్ కల్యాణ్కు అభిమానులు ఉన్న మాట అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం కూడా అందరికీ తెలుసు అభిమానులు మాత్రమే కాదు పవన్కు భక్తులు కూడా ఉన్నారని. ఆ అభిమానులు ప్రతిసారి ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేస్తుంటారు. సెప్టెంబర్ 2 దగ్గర పడటంతో ఫ్యాన్స్ హంగామా షురూ చేశారు. ఈ బర్త్ డేని మరింత స్పెషల్ గా మార్చేందుకు […]
టీడీపీ నాయకుడిగా, పాలకొల్లు ఎమ్మెల్యేగా మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి నిమ్మల రామానాయుడు పరిచయం. కానీ.., రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన పాలకొల్లులో చేసే సేవా కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. ఇక నిమ్మల రామానాయుడు ఏర్పాటు చేసిన కైలాస రథం.. పాలకొల్లు పరిసరాలలో కొన్నేళ్లుగా ఎంతో మందికి చివరి యాత్ర ప్రశాంతంగా జరగడానికి కారణం అయ్యింది. కైలాస రథానికి నాలుగేళ్లుగా నాగేశ్వర్ అనే వ్యక్తి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కోవిడ్ సమయంలోనూ కైలాస రథం […]