ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ మొత్తం దేశాన్ని ఊపేస్తోంది. కాసుల వర్షం కురిపించే రిచ్ లీగ్ ఈ సీజన్ లో ఇప్పటికే తుది అంకానికి చేరుకుంది కూడా. ఇక ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్న ఈ సమయాన ఐపీఎల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ సజ్జనార్ రంగంలోకి దిగారు.
'ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్..' ఇలాంటి సేవలు మనదేశంలో నిషేధం. మరి జరగట్లేవా..? అంటే అది అడక్కండి. ఈ సేవలు అందిస్తోన్న కంపెనీల సంఖ్య వేలల్లో ఉంటే.. వీటికి బానిసలైన వారు కోట్లలో ఉన్నారు. రోజూ కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. పోనీ అంతా సంపాదిస్తున్నారు కదా! పన్ను అయినా సక్రమంగా చెల్లిస్తున్నారా? అంటే అదీ లేదు.
ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. అనధికారికంగానే కాకుండా మొబైల్ ఫోన్లలో కూడా బెట్టింగ్ ఆడుతుంటారు. ఇప్పుడు ఎన్నో యాప్స్ ఈ బెట్టింగ్ కోసం పుట్టుకొచ్చాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి.. బెట్టింగ్ ఆడుతున్నారు అంటే మీరు ఏడాదిపాటు జెలుకు వెళ్లేందుకు రెడీ అయిపోండి.
హైదరాబాద్ కేంద్రంగా ఐపీఎల్ మ్యాచులపై పందేలు నిర్వహిస్తున్న ఒక ఇంటర్నేషనల్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు..
తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలని భావిస్తున్నారు నేటి యువత. దాని కోసం అక్రమ మార్గాలను ఎన్నుకుంటున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ లు కట్టి వారి జీవితాలతో పాటు కుటుంబాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు. చివరకు వాటి నుండి బయట పడలేక తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. అటువంటి ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది.