టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పై చాలాకాలంగా ఎన్నో పుకార్లు వచ్చాయి. సొంత కుటుంబాన్నే దూరం పెడుతున్నాడు అంటూ కామెంట్ చేశారు. అయితే అలాంటి రూమర్స్ కు పూరీ జగన్నాథ్ చెక్ పెట్టారు. చాలాకాలం తర్వాత తమ కుటుంబంతో కలిసి సందడి చేశాడు.
గురువారం అనకాపల్లి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ.500 కోట్లతో ఈ మెడికల్ కాలేజీని నిర్మించనున్నారు. అలానే రూ.470 కోట్లతో నిర్మించే తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాక రూ.16 కోట్లతో నర్సీపట్నంలోని రహదారి విస్తరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జోగునాథుని పాలెం వద్ద ఏర్పాటు చేసిన […]
వారిది ఎంతో అందమైన కుటుంబం.. భార్యాభర్త, ఇద్దరు పిల్లలు. చిన్న కుటుంబం- చింతలేని కుటుంబం. ఎంతో సంతోషంగా సాగుతున్న వారి జీవితాలు చూసి కాలానికే కన్ను కుట్టినట్లు ఉంది. ఆ అందాల పొదరింట్లో అంతులేని విషాదం చోటుచేసుకుంది. తెల్లారితే కార్తీక పూజ చేసుకుందామని ఏర్పాట్లు చేసుకుని పడుకున్న వాళ్లు మళ్లీ లేవలేదు. ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో షాక్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ, మంటలు ఇల్లు మొత్తం కమ్మేశాయి. తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి […]
పవిత్రమైన వివాహ బంధానికి కొందరు మహిళలు తూట్లు పొడుస్తున్నారు. భర్తను కాదని పరాయి సుఖం పాకులాడుతూ ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా నేటికి ఎంతో మంది మహిళలు వివాహేతర సంబంధాల్లో వేలు పెడుతూ పచ్చని సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తను కాదని మరో వ్యక్తితో కునుకులాడింది. ఇక భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న భర్త అవమాన భారంతో తట్టుకోలేకపోయాడు. ఇక ఏం చేయాలో తెలియక […]
నేటికాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. మనుషుల్లో వావివరుసలు కనుమరుగవుతున్నాయి. జీవిత భాగస్వామి కళ్లగప్పి కొందరు పరాయి వారితో పడక సుఖం పంచుకుంటున్నారు. అంతటితో ఆగకుండా తమ శారీరక సుఖం కోసం జీవితాతం తోడు ఉండే జీవిత భాగస్వామిని దారుణంగా హతమారుస్తున్నారు. తాజాగా ఓ మహిళ పరాయి వ్యక్తితో సంబంధం కొనసాగిస్తుంది. ఇది తెలిసి.. నిలదీసిన భర్తను, ప్రియుడితో కలసి హతమార్చింది. దీనికి ఆమె మేనత్త కూడా సహకరించింది. ఈ దారుణ ఘటన విశాఖపట్నం జిల్లాలో గతేడాది ఆగష్టు […]
ఏపీలోని నర్సిపట్నంలో వైద్యులు గొప్ప మనసును చాటుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఏకంగా సెల్ ఫోన్ లైట్ల వెలుగులతోనే ఓ నిండు గర్భిణీకి డెలవరీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారాయి. అయితే నర్సిపట్నం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోకి ఓ గర్బిణి డెలవరీ కోసం వెళ్లింది. కాగా ఓ వైపు కరెంట్ లేకపోవడం మరో పక్క ఆస్పత్రి జనరేటర్ పనిచేయకపోవడంతో ఏం చేయాలో తెలియక వైద్యులు సెల్ ఫోన్ […]
మాదక ద్రవ్యాల వాడకం వలన చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎంతో మంది వయస్సుతో సంబంధం లేకుండా వీటికి బానిసలవుతున్నారు. ఇలా గంజాయి తీసుకున్న వారు బాహ్య ప్రపంచాన్ని మరచి ప్రవర్తిస్తుంటారు. తాజాగా గంజాయి తీసుకున్న అఘోరాలు అఖండ సినిమా చూడటానికి వచ్చి రోడ్లపై తిరుగుతూ అందరిని భయాందోళనకు గురిచేశారు. ఈ ఘటన విశాఖపట్నంలో జరిగింది. అఘోరాలు రోడ్లపై బీభత్సం చేసిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి. విశాఖపట్నంలోని నర్సీపట్నం టౌన్ రోడ్లపై అఘోరాలు తిరుగుతూ […]
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాలయ్య మాస్ ఇమేజ్ కి.. బోయపాటి మాస్ పల్స్ తోడవడం, ఈ కాంబోకి థమన్ టాప్ లేచిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడంతో అఖండ మూవీ మాస్ జాతరలా తయారైంది. ఇక ఇందులో బాలయ్య అఘోరా పాత్రలో కనిపించడం విశేషం. బాలయ్య నటించిన ఈ అఘోరా పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే.. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడిచిపోతున్న అఖండ ధియేటర్స్ […]
విశాఖపట్నం- రష్మీ గౌతమ్.. ఈ జబర్దస్త్ యాంకర్ మరియు సినిమా నటికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రష్మీ అందం, అభినయం, టీవీలో గల గల మాట్లాడే మాటలకు అభిమానులు మైమరిచిపోతారు. మరి టీవీల్లో, సినిమాల్లో మాత్రమే కనిపంచే రష్మి నిజంగా కళ్ల ముందుకు వస్తే.. ఇక ఆమె అభిమానులు ఆగుతారా మరి. ఇదిగో ఇక్కడ అదే జరిగింది. ఓ షాపింగ్ మాల్ ను ప్రారంభించేందుకు వచ్చిన రష్మిను చూసేందుకు జనం ఎగబడ్డారు. విశాఖ పట్నం […]