పాకిస్థాన్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపుతోంది. భారత్ లోకి రెండుసార్లు ప్రవేశించిన ఈ విమానం దాదాపు 10 నిమిషాల పాటు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తున్నాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. భూమిపైనే కాదు ఆకాశంలో కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన విమానాలు టేకాఫ్ అయిన కొద్దిసేపటికీ ఏదో ఒక ప్రమాదం జరగడం.. వందల సంఖ్యలో ప్రయాణీకులు చనిపోవడం చూస్తూనే ఉన్నాం..
ఈ రోజుల్లో వయసు తేడా లేకుండా ప్రతీ ఒక్కరిని భయపెడుతున్న అతి పెద్ద అనారోగ్య సమస్య గుండెపోటు. ఇటు 6 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు అందరినీ అ సమస్య వెంటాడుతోంది. అయితే ఇటీవల ఓ బాలుడు ఆడుకుంటూ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే తాజాగా మరో వ్యక్తి గుండె పోటుతో మరణించాడు. బ్యాడ్మింటన్ ఆడుతూ ఆ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన దృశ్యాలు […]
Muscat: పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి కష్టాలు పడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ముఖ్యంగా ఆడవాళ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. అరబ్ దేశాలకు వెళ్లిన వారు కష్టాలు పడటానికి ప్రధాన కారణం ఏజెంట్ల మోసం. డబ్బుల కోసం నమ్మి వచ్చిన వారి మోసం చేస్తుంటారు ఏజెంట్లు. ఏజెంట్ల మోసాలు, యజమానుల దారుణాల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య చాలానే ఉంది. తాజాగా, ఏజెంట్ను నమ్మి మస్కట్ వెళ్లిన ఓ మహిళ తీవ్రమైన […]
సాంకేతిక లోపం లేదా మరే ఇతర కారణంగా విమానాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. ఈ ప్రమాదాల్లో అప్పుడప్పుడు అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు. మరికొన్ని సందర్భాల్లో విమాన సిబ్బంది సమయస్ఫూర్తితో పెను ప్రమాదాలు తప్పుతాయి. తాజాగా ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మస్కట్ లో రన్ వే పై ఉన్న ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగాయి. రన్ వేపై బయల్దేరడానికి సిద్ధమవుతుండగా విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విమానం మస్కట్ నుంచి కేరళలోని కొచ్చిన్ కి […]
ఆమె ఇళ్లలో పనిచేసి జీవితాన్ని వెళ్లదీసేది. అయితే ఇదే పని మస్కట్ లో చేస్తే.. ఎక్కువ డబ్బులు ఇస్తారని.. అక్కడ పని మనుషులకు చాలా డిమాండ్ ఉంటుందని చెప్పిన మాటలు నమ్మింది. కుటుంబం ఆర్థికంగా మంచి స్థితిలో ఉండాలంటే.. మస్కట్ కు వెళ్లడం ఒక్కటే దారి అని భావించింది. మస్కట్లో పని అంటే.. మంచిజీతం, కుటుంబం బాగుంటుందని ఆశపడింది. తీరా వెళ్లాక అదో నరకకూపం అని ఆమెకు అర్థమయింది. అక్కడ తాను అనుభవించిన చిత్రవధను వీడియో ద్వారా […]
మస్కట్లో జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్- 2022 క్రికెట్ లవర్స్ ని ఆకట్టుకుంటుంది. ఇందులో భాగంగా.. ఈ శనివారం మహారాజా, వరల్డ్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా మహారాజా 20 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. 210 పరుగుల లక్ష్యాన్ని ప్రపంచ జెయింట్స్ 19.3 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి ఛేదించింది. ఈ లెజెండ్స్ లీగ్ లో ఇది ఇండియా మహారాజాకు తొలి ఓటమి కాగా వరల్డ్ […]