వ్యాపారం చేయాలని అందరికీ ఉంటుంది. కానీ…..అది లక్షలతో కూడిన వ్యవహారం. పైగా.., మహిళలు ఇలా వ్యాపారం చేయాలంటే చాలా అడ్డంకులు. ఇందుకే ఇలాంటి వారంతా ఏవో చిన్న చిన్న జాబ్స్ కి పరిమితం అయిపోతున్నారు. లేదా? వంటింటికి పరిమితం అయిపోతున్నారు. ఇలాంటి మహిళా ఆంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘ఉద్యోగిని’ పథకం పేరుతో వడ్డీ లేని రుణాలు ఇవ్వడం మొదలు పెట్టింది… ఈ పథకంలో ఒక్కో మహిళకి వడ్డీ లేకుండా రూ.3,00,000 లోన్ లభిస్తుంది. దీంతో.., వారు పూర్తిగా […]
డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు.. ఈ మాట అక్షర సత్యం. కానీ.., కష్టపడి సంపాదించే ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే… రిటైర్మెంట్ తరువాత అద్భుతమైన రిటర్న్స్ పొందవచ్చు. ఇలాంటి స్కీమ్ లు చాలానే ఉన్నాయి. కానీ.., ఇలాంటి అన్నీ స్కీమ్స్ పేద, మధ్య తరగతి ప్రజలు అందుబాటులో ఉండేవి కావు. వారు నెల నెల ఇంటి ఖర్చులకే డబ్బు సరిపోక అల్లాడుతుంటారు. అలాంటి ప్రజలు స్కీమ్స్ లో డబ్బులు కట్టడం అసాధ్యం. కానీ.., ఇప్పుడు […]
జగన్ మోహన్ రెడ్డి… తెలుగు రాజకీయాల్లో ఈ పేరు ఇప్పుడు ఒక ప్రభంజనం. జగన్ ప్లాన్ వేస్తే ప్రత్యర్థులకు దిమ్మ తిరిగిపోవడం ఖాయం. ఇంత చతురత ఉంది కాబట్టే.. ఒంటరిగా మొదలైన జగన్ ప్రయాణం.., ఈనాడు 151 సీట్లకి చేరింది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా జగన్ ఓ బలమైన శక్తి. జగన్ చుట్టూ కేసులు, బెయిల్ లు, ఆరోపణలు అంటూ ఎన్ని ఇష్యూలు ఉన్నా.., కేంద్ర పర్యటనకి వెళ్లిన ప్రతిసారి పెద్దలు […]
కరోనా కష్ట కాలం నుండి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. ప్రపంచదేశాలన్నీ ఈ విషయంలో యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నాయి. ఇందుకు మన దేశం ఏమి మినహాయింపు కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు కలసి ఇప్పటి వరకు 20 కోట్ల మందికి పైగానే వ్యాక్సినేషన్ పూర్తి చేశాయి . కానీ.., ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపించడంతో వ్యాక్సినేషన్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. కానీ.., ఇలాంటి వేళ దేశ ప్రధాని నరేంద్ర […]
పద్మ అవార్డ్స్.. వివిధ రంగాలలో దేశానికి విశిష్టత సేవ చేసే వారికి కేంద్రం ప్రభుత్వం ఈ అవార్డ్స్ అందిస్తుంటుంది. విద్య, వైద్య, క్రీడా, వినోదం, సాంఘికం, సాంస్కృతికం, సేవా, సంగీతం వంటి అన్నీ రంగాల్లో మహానుభావులను గుర్తించి, వారిని సన్మానించుకోవడానికి ఈ అవార్డ్స్ ఎంతగానో ఉపయోగపడుతాయి. ఏటా ఇలాంటి వారిని ఎంపిక చేసి గౌరవించుకోవడం వల్ల సమాజంలోని మిగతా వారికి స్ఫూర్తి నింపినట్టు అవుతుంది. సామాజిక బాధ్యత పెంచినట్టు అవుతుంది. ఇందుకోసమే భారత ప్రభుత్వం ప్రతిఏటా గణతంత్ర […]
దేశంలోకి కరోనా మహమ్మారి ఎంటర్ అయినప్పటి నుండి ప్రజా జీవితం తలక్రిందులు అయిపోయింది. ఉద్యోగులు నిరుద్యోగులు అయ్యారు. చిన్నారులు అనాధలు అయ్యారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కి లక్షల్లో ఫీజ్ లు కట్టి రోడ్ మీద పడ్డ కుటుంబాలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు తమ రాజకీయాలు తాము చేసుకుంటూ పోయాయి. మొదటి వేవ్ కి, సెకండ్ వేవ్ కి మధ్యలో కావాల్సినంత సమయం దొరికింది. ఈ గ్యాప్ లో మన వైద్య సదుపాయాలు మెరుగు పరుచుకుని ఉంటే.. […]