హైదరాబాద్ శివారులో 2 బీహెచ్కే ఇండ్ల స్థలం పది లక్షలకే దొరుకుతుంది. గజం రూ. పది వేలకే సొంతం చేసుకోవచ్చు. పూర్తిగా ప్రభుత్వ భూమి, ఎలాంటి చిక్కులు లేని భూమి. పైగా సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నటువంటి ఏరియాలు అవి.
గుండె పోటుతో నెలల పసికందు నుండి 90 ఏళ్ల వృద్ధుల వరకు చనిపోతున్నారు. ఇటీవల కాలంలో ఈ మరణాల సంఖ్య పెరుగుతోంది. హార్ట్ స్ట్రోక్ కారణంగా 15 లోపు పిల్లలు కూడా తిరిగి రాని లోకాలకు వెళుతూ.. తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
బాలిక మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు వైద్యులు. కనబడకుండా పోయిన పదేళ్ల బాలిక చివరికి చెరువులో శవమై తేలింది. దమ్మాయిగూడ చెరువులో చిన్నారి ఇందు మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి.. పంచనామా, పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో సంచలన నిజాలను బయటపెట్టారు. బాలిక శరీరంపై ఎటువంటి గాయాలు లేవని.. అయితే ఊపిరితిత్తుల్లో నీరు ఉన్నట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు. చెరువులో పడి నీరు మింగడం వల్ల బాలిక చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే […]
మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ పరిధిలోని దమ్మాయిగూడలో 10 ఏళ్ల బాలిక నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అయితే గురువారం ఉదయం బాలిక ఎప్పటిలాగే స్కూలుకు వెళ్లింది. సాయంత్రం అయినా బాలిక రాకపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు స్కూల్ హెడ్ మాస్టార్ ను అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాప ఎక్కడికి వెళ్లిందో మాకు కూడా తెలియదని చెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో ఖంగారుపడ్డ ఆ బాలిక తల్లిదండ్రులు అటు ఇటు అంతా వెతికారు. కానీ […]