మణిపూర్ లో హింసకు ఆజ్యం పోసింది.. కుకీ మహిళలపై అత్యాచారం జరగడానికి కారణం ఎవరో సెక్యూరిటీ ఏజెన్సీల అధికారులు వెల్లడించారు. వాళ్ళని అలా అమ్మాయిలపై దాడి చేసేలా ప్రేరేపించిన వాళ్ళు వేరే ఉన్నారని అన్నారు.
ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. సామూహిక అత్యాచారం చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రధాన నిందితుడికి గ్రామస్తులు షాకిచ్చారు.
మణిపూర్ ఘటన యావత్ భారత దేశం ఉలిక్కిపడేలా చేసింది. ఆడవారి పట్ల మానవ మృగాళ్లా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సామాన్యులు, ప్రజా ప్రతినిధులు, సెలబ్రెటీలు ప్రతి ఒక్కరూ ఈ ఘటనను ఖండించారు. నింధితులను కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.
ముగ్గురు అమ్మాయిలను నగ్నంగా ఊరేగించి ఆపై సామూహిక అత్యాచారం చేశారు. రాత్రి జరిగిందంటే ఏమీ చేయలేని దుస్థితి అనుకోవచ్చు. కానీ పట్టపగలే అమ్మాయిలను ఎత్తుకెళ్ళి మరీ బహిరంగప్రదేశంలో సామూహిక అత్యాచారం చేశారు.