ఉద్యోగాలకు, పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే వాళ్లు నిత్యం ప్రయాణించే సాధనం బస్సు. తక్కవ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. అందుకే ఉద్యోగులు, విద్యార్థులు వీటిలోనే ఎక్కువగా ప్రయాణిస్తారు. అయితే ఇదంతా ఎంతో కొంత ఖర్చుతో కూడుకోవాల్సిందే. అయితే వీరి కోసమే ఓ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. కొంత మంది నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో ముంచుకు వస్తుందో తెలియదు. మనం ఎంత జాగ్రత్తగా వాహనాలు నడిపినా.. ఇతరులు చేసే తప్పిదాల వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్పోరేషన్ ఉద్యోగులకు ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ ఉద్యోగులకు కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ శుభవార్త […]
చాలా మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది తమతో పాటు లగేజ్ తీసుకెళ్తూ ఉంటారు. అయితే లగేజ్ విషయంలో ఇన్ని కిలోల వరకూ ఒక మనిషికి అనుమతి ఉంటుంది. అది కూడా ఇన్ని కిలోల బరువు వరకూ లగేజ్ ఛార్జీలు ఉండవు. ఉచిత ఛార్జీలకు తగ్గట్టు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉంటే ఆయా ఆర్టీసీ సంస్థల నిబంధనల ప్రకారం ఛార్జీలు వసూలు చేస్తాయి. కర్ణాటక రాష్ట్రంలో ఒక ల్యాప్ టాప్ […]
భార్యభర్తలు బంధం అంటే ఆర్టీసీ బస్సు ప్రయాణంలాంటిది. భర్త డ్రైవర్ అయితే.. భార్య కండక్టర్. ఇద్దరి సమన్వయంతో సాగిస్తే వారి ప్రయాణం సుఖంగా సాగుతుంది. అయితే నిజంగానే ఓ జంట ఆర్టీసీ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. భర్త డ్రైవర్ గాను, భార్య కండక్టర్ గాను విధులు నిర్వహిస్తున్నారు. ఇకా ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఇద్దరు ఒకే బస్సులో విధులు నిర్వహిస్తున్నారు. అందుకే వీరి డ్యూటీ చేస్తున్న బస్సులో ఒక్కసారైన ఎక్కాలని ప్రయాణీకులంతా ఎదురు చూస్తున్నారు. ఈ బస్సంటే […]
ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం అని అంతా నమ్ముతారు. పేద, మధ్య తరగతి ప్రజలకి ఈ బస్సు ప్రయాణం ఆర్ధికంగా కూడా వెసులుబాటుగా ఉంటుంది. ఇక పెరుగుతున్న పెట్రోల్ ధరలు కారణంగా వాహనాలు ఉన్న వారు కూడా ఆర్టీసీ బస్సులలో ప్రయాణాలు చేస్తున్నారు. సాధారణ ప్రజల నుండి ఇంత ఆదరణ లభిస్తున్నా, దేశంలో దాదాపు ప్రతి రాష్ట్రంలో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉంటున్నాయి. మన దగ్గర ఈ పరిస్థితిని మార్చడానికి సజ్జనార్ లాంటి వాళ్ళు నిత్యం కష్టపడుతూనే ఉన్నారు. […]