దేశంలో ఎన్నికల సందడి మొదలైందంటే.. రాజకీయ నాయకుల్లో టెన్షన్ మొదలవుతుంది. గెలుపు లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష నేతలు ఎన్నో రకాల వ్యూహాలతో ప్రజల మద్దతు కోసం వెళ్తుంటారు.
ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పెను సంచలనాలు సృష్టించింది. సుప్రీంకోర్టులో ఈ కేసు పై వాదోపవాదాలు సాగుతూ వస్తున్నాయి. కాగా, కేసు దర్యాప్తు సుదీర్ఘంగా సాగడంపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలుగు అకాడమీ విషయంలో రగడ కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలుగు అకాడమీ విభజనకు విషయంలో తెలంగాణ రాష్ట్రాలనికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. గత కొంత కాలంగా తెలుగు అకాడమీ విభజన విషయంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ కేసును జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టిన నేపథ్యంలో తెలుగు అకాడమీ విభజనపై పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు సుప్రీం ధర్మాసనం అనుమతించింది. తెలుగు రాష్ట్రాలు […]
గత కొంత కాలంగా తెలంగాణలో డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తుంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఇవాళ హైకోర్టు విచారణ చేసింది. డ్రగ్స్ కేసుపై 2017లో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిల్ పై ఈ విచారణ జరిగింది. ప్రభుత్వం ఈడీకి సహకరించట్లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కేసులో కీలక వ్యక్తుల ప్రమేయం ఉందని లాయర్ రచనారెడ్డి వాదించారు. కేసు విషయంలో ప్రభుత్వ దర్యాప్తు సరిగా లేదని ఆరోపించారు. దీంతో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని […]
గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుని వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను మొన్న హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసిన విషయం తెలిసిందే. ఏపీలో పాత పద్ధతిలోనే టికెట్ల అమ్మకాలు జరగాలని ఆ సందర్భంగా హైకోర్టు తెలిపింది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ సినిమా టికెట్ల ధరలపై డిజివిన్ బెంచ్లో ఏపీ ప్రభుత్వం […]