క్రీడల్లో రాణించినవారికి ప్రభుత్వాలు భారీ ఎత్తున నజరానాలు అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నాయి. గతంలో పీవీ సింధు ఒలంపిక్ పతకం సాధించిన నేపథ్యంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఆమె భారీ నజరానాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా బాక్సర్ నిఖత్ జరీన్కు కూడా భారీ నజరానా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ వివరాలు..
సెలబ్రిటీలకు సంబంధించి నిత్యం రకరకాల వార్తలు ప్రచారం అవుతుంటాయి. వీటిల్లో 1 శాతం నిజముంటే.. మిగతా 99 శాతం పుకార్లు, అవాస్తవాలు మాత్రమే. ముందు ఎవరో ఒకరు వార్త రాస్తారు.. మిగతావాళ్లంతా దాన్ని ఫాలో అవుతారు. సెలబ్రిటీల పట్ల జనాల్లో ఉండే ఆసక్తి కారణంగా ఇలా వారి గురించి రకరకాల వార్తలు ప్రచారం చేస్తారు. సెలబ్రిటీల వ్యక్తగత జీవితానికి సంబంధించి అయితే లెక్కలేనన్ని పుకార్లు షికారు చేస్తుంటాయి. వారి లవ్, రిలేషన్, పెళ్లి.. ఇలా అన్నింటి గురించి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు నటుడిగా సినిమాలు చేస్తూనే, మరోవైపు రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా సమావేశాలలో పాల్గొంటూ పర్యటిస్తున్నారు. ఇటీవల వైజాగ్ లో జరిగిన జనసేన పర్యటన తర్వాత.. పవన్ కళ్యాణ్ పై కుట్ర జరుగుతుందా? లేక ఆయనపై హత్యాయత్నాలు జరుగుతున్నాయా? అనే సందేహాలు వెల్లడవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ, పార్టీలో అభిప్రాయ బేధాలు.. అధికార పార్టీతో వాదనలు.. […]
నేటికాలంలో సామాజిక మాద్యమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ఉపయోగపడతాయి. అలా సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోవడంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ముందుటారు. ఈయన సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రజా సమస్యలు, ఇతర విషయాలపై వెంటనే స్పందిస్తుంటారు. తెలంగాణ ప్రజలు కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా సోషల్ మీడియా ద్వారా ఆయన తెలియజేస్తుంటారు. తాజాగా ఓ తల్లి రాసిన లేఖ […]
సికింద్రాబాద్ లోని రూబీ లాడ్జీలో జరిగిన అగ్నిప్రమాదం గురించి మరువక ముందే సిటీలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ ఆఫీసులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆఫీస్ నుంచి పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసి పడ్డాయి. జూబ్లీ 800 అనే పబ్ పక్కనున్న ఓ ఆఫీస్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే స్థానికులు అందించిన సమాచారంతో రెండు ఫైరింజన్లతో అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన […]
ఈ మద్య వరుసగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారు.. వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు. నందమూరి కుటుంబలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ నాల్గవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు. దీంతో.. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఊహించని పరిణామంతో నందమూరి కుటుంబంతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. భువనేశ్వరి – బ్రాహ్మణి సైతం ఉమామహేశ్వరి ఇంటి వద్దకు చేరుకున్నారు. లోకేష్ – జూనియర్ ఎన్టీఆర్ కూడా విషయం తెలిసిన వెంటనే తన మేనత్త ఇంటికి […]