టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసిన జేడీ చక్రవరి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ సీనియర్ హీరో తాజాగా "దయా" అనే ఒక వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
బుల్లితెరపై యాంకర్ విష్ణుప్రియ చేసే రచ్చ మాములుగా ఉండదు. అయితే, ఆమె గతంలో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తిని పెళ్లి చేసుకుంటుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై నటుడు జేడీ చక్రవర్తి తాజాగా స్పందిస్తూ ఓ క్లారిటీ ఇచ్చారు.
సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి పలు సంచలన విషయాలు వెల్లడించారు. దాదాపు 8 నెలల పాటు తనకు స్లో పాయిజన్ ఇచ్చారని తెలిపారు. తాను చావు వరకు వెళ్లి వచ్చానన్నారు.
బుల్లితెరలో ప్రసారమౌతున్న షోల్లో ఒకటి సిక్త్ సెన్స్, ప్రస్తుతం సీజన్ సిక్స్ నడుస్తుంది. ఓంకార్ యాంకరింగ్ తో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తన వన్ సెకన్ మేనరిజమ్ తో ఆట ఆడేందుకు వచ్చిన వారికి చెమటలు పట్టిస్తున్నారు ఓంకార్. ఇప్పుడు మరో రెండు టీములతో రాబోతున్నారు మన ఓంకార్ అన్నయ్య. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, కాస్త ఫన్, కాస్త శాడ్ కనిపించింది.
తెలుగు ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన శివ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన జేడీ చక్రవర్తి తర్వాత మని, గులాబీ, వన్ బై టూ లాంటి చిత్రాలతో హీరోగా మారారు. దర్శకుడిగా, హీరో, విలన్ గా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాడు.
తన గ్లామరస్ షో కట్టిపడేస్తుంటుంది విష్ణుప్రియ. పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఇప్పుడు ప్రత్యేక సాంగ్స్తో అలరిస్తుంది. గంగులు అనే సాంగ్తో ముందుకొచ్చింది. కాగా, విష్ణుప్రియ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొని తన మనస్సులో మాట బయటపెట్టింది.
ఇప్పుడు జనరేషన్ వాళ్లకు రంభ గురించి తెలియకపోవచ్చు గానీ.. ఓ 20 ఏళ్ల ముందు ప్రేక్షకులు మాత్రం హీరోయిన్ రంభ అనగానే టక్కున గుర్తుపట్టేస్తారు. 90ల్లో బబ్లీ, గ్లామరస్ పాత్రలతో హీరోయిన్ గా చాలా ఫేమ్ తెచ్చుకున్న ఈమె.. కొన్ని చిత్రాల్లో అమాయకపు, అల్లరి పిల్ల రోల్స్ తో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. ఇక హీరోయిన్ గా ఛాన్సులు తగ్గిన తర్వాత పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మలేషియాకు […]