ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ను అధిగమించి రెండో ర్యాంక్(801 పాయింట్లు)కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో కేవలం 36 బంతుల్లో 69 పరుగులతో రాణించిన సూర్య.. తన ర్యాంకు మెరుగుపర్చుకున్నాడు. ఇక మిగిలింది అగ్రస్థానమే. ప్రస్తుతం ఈ స్థానంలో పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్(861 పాయింట్లు) కొనసాగుతున్నాడు. ఏడాది క్రితం జట్టులో స్తానం కోసం పోరాడిన సూర్య.. ఇప్పుడు మ్యాచ్ ఫలితమే […]
భారతదేశంలో పురుషుల క్రికెట్ తో పాటు మహిళా క్రికెట్ కు ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే భారత్ వుమెన్స్ క్రికెటర్లు కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా వుమెన్స్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. 2-1తో టీ20 సిరీస్ ను కోల్పోయినప్పటికీ వన్డే సిరీస్ ను ఘనంగా ఆరంభించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా అందం స్మృతి మంధాన 91 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలోనే తాజాగా ఐసీసీ […]
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. ఆసియాకప్ తో తిరిగి ఫామ్ లోకి రావడం ఓ కారణం. ఈ టోర్నీలో విరాట్ ఐదు మ్యాచులాడగా, మొత్తంగా 276 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉండటం విశేషం. ఇకపోతే ఆసియాకప్ లో అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో కోహ్లీ.. ర్యాంకింగ్స్ రయ్ అని పైకి దూసుకొచ్చాడు. ఏకంగా 14 స్థానాలు ఎగబాకాడు. రోహిత్ పక్కకు వచ్చేశాడు. ప్రపంచ బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో […]
లేటుగా వచ్చినా.. లేటెస్ట్ గా వచ్చాడురా.. బిజ్జీ! ఈ డైలాగ్ టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కు కరెక్టుగా సరిపోతుంది. ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్ తో సూర్య తన కెరీర్ లోనే ఉత్తమ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇటీవల ఇంగ్లాండుతో జరిగిన టీ20 సిరీస్లో అదరగొట్టిన అతడు ఏకంగా 44 స్థానాలు ఎగబాకి.. ఇదో ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా, ఇంగ్లాండుతో జరిగిన టీ20 సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ మెరుగైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. మొదటి […]
సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ లో చెలరేగి, టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్న దినేశ్ కార్తీక్.. తన బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. చాలా కాలం తర్వాత టీమీండియాలోకి వచ్చి.. సరికొత్త కార్తీక్ ను ఫ్యాన్స్ కి పరిచయం చేస్తున్నాడు. ఇటీవల సౌతాప్రికాతో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో అద్భుతంగా రాణించి, సత్తా చాటాడు. ఈ దూకుడైన ఆటతీరుతో తాజాగా విడుదలైన ఐసీసీ T-20 ర్యాంకింగ్స్ లో దుమ్ములేపాడు. ఏకంగా 108 స్థానాలు ఎగబాకి […]
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి ప్లేయర్లు తరువాత టీమిండియాకు మరో కీ ప్లేయర్ ఇషాన్ కిషన్. ఓపెనింగ్ లో మంచి ఆరంభాలు అందిస్తూ టీమిండియాకు ప్రధాన ఆటగాడిగా మారాడు. ఇటీవల సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ-20 సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా మారాడు. తాజాగా మరోఘనత సాధించాడు ఈ టీమిండియా పాకెట్ డైనమెట్ ఇషాన్ కిషన్. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ-20 ర్యాంకింగ్స్ టీమిండియా తరపున అత్యుత్తమ ప్లేయర్ గా […]