తెలుగు రాష్ట్రాల్లో అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగూతూ వస్తుంది. ప్రియురాలి కోసమే తన స్నేహితుడిని హత్య చేసినట్లు నింధితుడు హరిహరకృష్ణ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య రోజుకో మలుపు తిరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. గత నెల 17 న హరిహరకృష్ణ తన స్నేహితుడైన నవీన్ ని అత్యంతా పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్నో ట్విస్టులు తెరపైకి వచ్చాయి.
వస్తువుల కోసం నిండు ప్రాణాలు బలి చేసుకుంటున్న వారు.. తీసుకుంటున్న వారు మన సమాజంలో ఎందరో ఉన్నారు. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఐఫోన్ కోసం ఓ యువకుడు ఎంతటి దారుణానికి ఒడిగట్టాడు అంటే..
నేటి విద్యార్థులను రేపటి బావి భారత పౌరులుగా తీర్చుదిద్దాల్సిన కొందరు గురువులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అందమైన విద్యార్థులపై ఓ కన్నేసి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలా కొంత మంది నీచపు మాస్టార్లు గలీజ్ పనులకు శ్రీకారం చుడుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ మాస్టారు స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థినులతో పాడుపనులకు తెర లేపాడు. ఇక అమాయకపు విద్యార్థులపై ఊహించని దారుణానికి పాల్పడి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర […]
ఆ కుటుంబం అంతా కలిసి సంతోషంగా దైవ దర్శనానికి వెళ్లారు. దర్శనం పూర్తి చేసుకుని.. ఆనందంగా తిరిగి ఇంటికి ప్రయాణమయ్యారు. అయితే విధి రాత మరోలా ఉంది. దేవాలయం వెళ్లి వస్తున్న వారిని మృత్యువు వెంటాడింది. అదును చూసి పంజా విసిరింది. ఘోర రోడ్డు ప్రమాదం రూపంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని కబళించింది. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నాడు. ఇక ఈ ఘటనలో మరో 10 మది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు […]
ఈ మధ్యకాలంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలపై దాడి చేసి.. వారి వద్ద ఉన్న బంగారాన్ని దోచుకుని పారిపోతున్నారు. ప్రతిఘటించిన మహిళలను చంపడానికి కూడా వెనుకాడటం లేదు. పోలీసులు ఎప్పటికప్పుపడు కఠినమైన చర్యలు తీసుకుంటున్న.. వీరి దోపిడి మాత్రం ఆగడం లేదు. తాజాగా ఓ మహిళ.. తన ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా దొంగ ఆమెపై దాడి చేశాడు. ఆమె నుంచి బంగారపు చైన్ చోరి చేశాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. […]
కర్ణాటకలో ఘోరం చోటు చేసుకుంది. కూతురిని తండ్రి ఫుట్ ఓవర్ బ్రిడ్జి దగ్గర దింపి వెళ్లాడో లేదో రెప్పపాటులో అందరూ చూస్తుండగా రైలు ఢీ కొని ప్రాణాలు కోల్పోయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని హాసన్ పరిధిలోని అంక్ పూర్. ఇదే గ్రామంలో ప్రీతిపుట్ట స్వామి అనే 22 ఏళ్ల యువతి నివాసం ఉంటూ స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ […]