హీరో, హోస్ట్ గా ఇప్పటికే చాలా పేరు తెచ్చుకున్న బాలయ్య.. తాజాగా క్రికెట్ కామెంటేటర్ అయిపోయారు. ఐపీఎల్ తొలి మ్యాచ్ కు తనదైన శైలిలో కామెంటరీ చెప్పి అందరినీ ఎంటర్ టైన్ చేశారు.
చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ లో ఫస్ట్ టైమ్ 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ని ఉపయోగించి చరిత్ర సృష్టించింది. కానీ అదే సీఎస్కేకు రివర్స్ కొట్టేసింది. సదరు ప్లేయర్లని నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది?
టీమిండియాకు దొరికిన లెజెండ్ ధోనీ. మన దేశంలో సాధారణ ప్రజల దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు అతడి అభిమానులే. తాజాగా ఓ స్టార్ సింగర్.. అందరి ముందు ధోనీ పాదాలని తాకిన ఫొటో వైరల్ గా మారింది.
ఐపీఎల్-2023 తొలి మ్యాచ్ లో చెన్నై జట్టు ఓడిపోయింది. చివరి ఓవర్ వరకు థ్రిల్లింగ్ గా జరిగిన ఈ పోరులో ఓటమి గురించి ధోనీనే మాట్లాడాడు. ఆ తప్పు వల్లే ఈ రిజల్ట్ వచ్చిందని క్లారిటీ ఇచ్చేశాడు.
స్పిన్నర్ రషీద్ ఖాన్ చెన్నై సూపర్ కింగ్స్ కొంపముంచాడు. బౌలింగ్ తో బ్యాటర్లని కట్టడి చేసిన ఇతడు.. చివర్లో బ్యాటుతోనూ అదరగొట్టి చెన్నై ఓటమికి కారణయ్యాడు. దీంతో గుజరాత్ తొలి విజయం నమోదు చేసింది.