ఇటీవల చాలా మంది వివాహవేడుకల్లో ఆనందంగా డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఎక్కువగా డీజే సౌండ్స్ మద్య కొంతమందికి హార్ట్ స్టోక్, బ్రేయిన్ స్టోక్ వస్తుందని.. దాంతో ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు చెబుతున్నారు.
దేశానికి వెన్నెముక రైతు. ఆయన వ్యవసాయం చేసి పంటలు బాగా పండిస్తేనే మన నోటి ముద్ద దొరుకుతుంది. రైతులు వ్యవసాయ రుణాల కోసం, ప్రభుత్వం అందించే ఎరువులు, విత్తనాల కోసం అధికారుల వద్దకు వెళ్తుంటారు.అయితే కొందరు అధికారులు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అయినా చాలా వరకు ఓర్పుతో ఉంటూ సార్.. సార్ అంటూ అధికారుల చుట్టూ తిరుగుతుంటారు. కానీ రైతులు అందాల్సిన వాటిని కొందరు అధికారులు అడ్డదారులు బయటకి పంపిస్తారు. అధికారుల ఆగడాలు శృతి మించినప్పుడు […]
గుప్త నిధులు.. తరచూ ఈ మాట వినిపిస్తూనే ఉంటుంది. నిధుల కోసం తవ్వకాలు చేశారని, గుడులను ధ్వంసం చేశారని వింటూ ఉంటాం. పూర్వీకులు దొంగల భయంతో వారి వద్దనున్న బంగారం, ఆభరణాలను గుంతతీసి దాచిపెట్టేవారు. తర్వాత తాత, ముత్తాల సమయంలో ఇల్లు కట్టుకునే సమయంలో గోడల్లో దాచిపెట్టే వారు. అలా ఓ కుటుంబం గోడలో దాచిపెట్టిన ఐరన్ లాకర్ ఒకటి విజయనగరం జిల్లా రాజాంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. రాజాంలో ఓ పురాతన ఇంటిని కూలుస్తున్న […]
గత కొన్ని రోజులుగా నడుస్తోన్న పీఆర్సీ వివాదానికి ఏపీ ప్రభుత్వం శుక్రవారం ముగింపు పలికింది. ఉద్యోగులుకు 23.29 శాతం ఫిట్ మెంట్ ప్రకటించింది. అలానే పెండింగ్ లో ఉన్న కరువు భత్యాన్ని (డీఏ) కూడా విడుదల చేయడానికి అంగీకరించింది. అయితే ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగుల్లో తీవ్ర సందిగ్దత నెలకొంది. ఈ కొత్త ఫిట్ మెంట్ వల్ల వాస్తవంగా జీతాలు తగ్గుతున్నాయని.. ప్రభుత్వం జీతాల్లో కోత విధించి.. డీఏని దానికి కలిపి.. వేతనం పెరిగినట్లు చూపిస్తోందని […]
గత కొన్ని రోజులుగా ఆంధ్రపదేశ్ లో నడుస్తోన్న పీర్సీ వివాదానికి తెర పడింది. ప్రభుత్వ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్మెంట్ ని నిర్ణయిస్తూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలానే ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లించనున్నారు. పెండింగ్ డీఏలు జనవరి నుంచి చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2020, ఏప్రిల్ నుంచి కొత్త […]
బిచ్చగాళ్ళ స్థలాన్ని ఖాళీచేస్తుంటే లక్షలు కనబడ్డాయి. 65 ఏళ్ల యాచకురాలిని పునరావాస కేంద్రానికి తరలించిన తర్వాత ఆమె నివసించిన స్థలంలో ఏకంగా రూ. 2.58 లక్షల నగదు లభించిన ఘటన జమ్మూకశ్మీర్లోని రాజౌరీలో చోటు చేసుకుంది. నగరంలోని వెటర్నరీ ఆస్పత్రి వద్ద తాత్కాలిక షెల్టర్ వద్ద ఓ వృద్ధురాలు గత 30 ఏళ్లుగా జీవిస్తోంది. ఆమెను మెరుగైన పునరావాస కేంద్రానికి తరలించాక ఆ షెల్టర్ను శుభ్రం చేస్తుండగా డబ్బు దొరికిందని అదనపు డిప్యూటీ కమిషనర్ సుఖ్దేశ్ సింగ్ […]