కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషలవుతారు.. అని ఓ కవి అన్నట్లు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు.. ఏ వియసులో అయినా విజయాన్ని పొందవొచ్చు అని ఎంతో మంది నిరూపించారు. వృద్దాప్యంలో కూడా పలు పరీక్షల్లో పాసై తమ సత్తా చాటిన వారు ఉన్నారు.
రేపు పరీక్షలు అంటే హడావుడిగా ముందు రోజు ముఖ్యమైన ప్రశ్నలు బట్టీ కొట్టడం లేదంటే చిట్టీలు తీసుకువెళ్లడానికి ప్రయత్నించడం వంటివి చేస్తారు కొందరు విద్యార్థులు. అయితే చిట్టీలు తీసుకెళ్లడం నేరం. దొరికితే డీబార్ చేస్తారు అనే భయం. కానీ ఇక మీదట ఆ భయం అక్కర్లేదు.. ఇన్విజిలేటర్లే స్వయంగా పుస్తకాలు ఇచ్చి మరీ పరీక్ష హాల్లోకి పంపిస్తారు. ఎందుకో తెలియాలంటే..
పరీక్షల నిర్వహణ సమయంలో విద్యార్థులు కాపీ కొట్టకుండా చూడటం కోసం ఉపాధ్యాయులు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థుల మధ్య వీలైనంత ఎక్కువ దూరం ఉండేలా చూస్తారు. ఇక స్టూడెంట్స్ పరీక్ష హాల్లోకి వచ్చే ముందే వారిని పూర్తిగా చెక్ చేస్తారు. అయితే ఈమధ్య కాలంలో హైటెక్ కాపీయింగ్కు పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. టెక్నాలజీని వాడుకుని.. కాపీ కొట్టడానికి కొత్త కొత్త పద్దతులు కనిపెడుతున్నారు. దీని సంగతి కాసేపు పక్కకు పెడితే.. విద్యార్థులు కాపీ […]
ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. యితే, అరెస్టయిన కొన్ని గంటలకే చిత్తూరు కోర్టు ఆయనకు బేయిల్ ఇచ్చింది. చిత్తూరు పోలీసుల అభియోగాల్ని తోసిపుచ్చి, వ్యక్తిగత పూచికత్తు కింద వెనువెంటనే బేయిల్ ఇచ్చింది. నారాయణకు దిగువ కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని […]
ప్రస్తుతం సమాజంలో ప్రేమ వ్యవహారాలు పెరిగిపోతున్నాయి. తెలిసి తెలియని వయసులో.. చదువుకోవాల్సిన వయసులో.. ప్రేమ పేరుతో పిచ్చి వేషాలు వేస్తూ.. తప్పుదోవ పడుతున్నారు. భవిష్యత్తు మీద దృష్టి పెట్టకుండా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటనలు నిత్యం అనేకం వెలుగు చూస్తున్నాయి. తెలసి తెలియని వయసులో ప్రేమలో పడటం.. పెళ్లి అంటూ ఇంటి నుంచి వెళ్లిపోవడం వంటి చేష్టలకు పాల్పడుతూ.. జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. తాజాగా ఈ కోవకు చెందిన […]
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఓ పక్క ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగు తుండగా మరో పక్క పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పరీక్షలు జరుగు తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో పలుజాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అంతేకాకుండా మండుటెండల్లో ఫుడ్ మెనూను తప్పనిసరిగా మార్చాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో ఏదిపడితే అది ఇవ్వకూడదని వారు అంటున్నారు. మీ చిన్నారుల ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..