ఈ మద్య కాలంలో విమాన, హెలికాప్టర్ల ప్రమాదాలు తరుచూ జరుగుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ రోజు కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డికె శివకుమార్ హెలికాప్టర్ కి ప్రమాదం జరిగింది.
తప్పు చేసిన వారికి శిక్ష పడటం సహజం. అయితే జైలుకు వెళ్లిన ప్రతి ఒక్కరు బుద్ధిగా ఉండాలి అనేం ఉండదు. కొందరు జైలు నుంచి పారిపోయేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు పారిపోగలిగినా.. కొందరు మాత్రం దొరికి మళ్లీ తిరిగి జైలుకే వస్తుంటారు.
ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో గంజాయి కూడా ఒకటి. పోలీసులు, అధికారులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నా నిషేదిత గంజాయి ప్రజలకు అందుతూనే ఉంది. అలాంటి వాటికి బానిసలుగా మారి ఎంతో వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటి గంజాయి అక్రమంగా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత అతడిని పోలీసులు కోర్టుకు తరలిస్తున్న క్రమంలో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న కారు కింద పడి […]
ప్రస్తుతం సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సంబంధాలు తప్పని తెలిసినా.. వీటి వల్ల కళ్ల ముందే కుటుంబాలు నాశనమవుతున్నా కూడా జనాలు.. ఇలాంటి సంబంధాల వైపు మొగ్గు చూపుతునూ ఉన్నారు. ఆడ, మగా అనే తేడా లేదు.. వయసుతో కూడా సంబంధం లేకుండా పోతుంది. ఈ అనైతిక బంధాల మోజులో పడి హత్యలు చేస్తున్న సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మరి కొందరు బంగారం లాంటి కుటుంబాన్ని వదిలి పెట్టి వెళ్లి జీవితాలను నాశనం […]
వారంతా వివిధ నేరాల్లో పోలీసులకు పట్టుబడ్డారు. వారిలో మార్పు తెచ్చి.. చెడు మార్గాన్ని వదిలేసి.. నూతన జీవితం ప్రారంభించేలా కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు.. వారిని ఓ ఆశ్రమంలో ఉంచారు. అయితే పాత జీవితమే ముద్దనుకున్న ఆ మహిళలు పోలీసులే బిత్తరపోయేలా ప్లాన్ చేసి.. పారిపోయారు. ఆ వివరాలు.. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వేర్వేరు నేరాల్లో పట్టుబడిన యువతులు, మహిళలను కోర్టు ఆదేశాల మేరకు రాజేంద్ర నగర్ లోని కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో ఉంచారు. గత […]
నగరంలోని సైబరాబాద్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న పలు గృహాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ రెస్క్యూ టీమ్ లు గతంలో దాడులు చేశాయి. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వేర్వేరు నేరాల్లో పట్టుబడిన యువతులు, మహిళలను కోర్టు ఆదేశాల మేరకు కస్తూర్బా గాంధీ స్మారక ట్రస్ట్లో చేర్చారు. వీరి పరివర్తనలో మార్పు తేవాలని, సమాజంలో గౌరవంగా బతికేలా చేయాలని వీరిని అక్కడ 20 రోజులుగా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పట్టుబడ్డ యువతులు, మహిళలను పూర్తి భద్రత మధ్య ట్రస్టులోని ఓ హాలులో […]
కన్నతల్లి శవాన్ని తాకడానికి కొడుకే భయపడగా, కోడలే తోడుగా నిలిచి మరో మహిళతో కలిసి అత్త అంత్యక్రియలు పూర్తిచేసింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చర్లపల్లికి చెందిన కె.బుచ్చమ్మ (75)కు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు చనిపోగా, అతని భార్య సునీత అత్త బుచ్చమ్మతో కలిసి ఉంటోంది. కరోనాతో తల్లి చనిపోతే ఆమె శవాన్ని తాకడానికి కన్న కొడుకే వెనకంజ వేశాడు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా అతను ముందుకు రాకపోవడంతో కోడలు రంగంలోకి దిగడం గమనార్హం. పీపీఈ […]