ఓ వ్యక్తి .. 25 ఏళ్ల పోరాడి.. తన ప్రభుత్వ ఉద్యోగం అనే కలను నేరవేర్చుకున్నాడు. అయితే మూడ్నాళ్ల ముచ్చటగా మారింది. కేవలం ఉద్యోగంలో చేరిన 18 రోజులకే పదవి విరమణ చేయనున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 70వ రోజుకి చేరుకుంది. 70వ రోజు పాదయాత్ర కర్నూలు జిల్లాలోని డోన్ నియోజకవర్గంలోని గుడిపాడు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 69వ రోజుకి చేరుకుంది. 69వ రోజు పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలో కొనసాగింది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి పండగ ఎంతో ఘనం జరిగాయి. వాడవాడలా శ్రీసీతా రాముల స్వామి వారుల విగ్రహాలు ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు. భక్తులతో రామ మందిరాలతో పాటు వివిధ పుణ్యక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. అయితే పలు చోట్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
నేటికాలంలో మనిషిలో మానత్వం అనేది కనుమరుగవుతుంది. ప్రమాదంలో ఉన్న వ్యక్తి సాయం చేయకుండా తమదారిని తాము వెళ్తుంటారు. ఇలా మానవత్వం మంటగలిసి పోతుందనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.