ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రేమ కథలు.. విన్నాం. పాకిస్తాన్ నుండి శ్రీలంక వరకు మన దేశ పోరగాళ్ల కోసం భారత్కు వచ్చేసిన మహిళ గాధల్ని చదివాం. సీమా హైదర్ (పాకిస్తాన్), జూలీ(బంగ్లాదేశ్), పోలాక్ బార్బరా(పోలాండ్), విఘేశ్వరి(శ్రీలంక) నుండి వచ్చేశారు.
దేశంలోని ప్రజలపై న్యాయ వ్యవస్థపై అపార నమ్మకం ఉంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు దోషులుగా నిర్ధారణై.. వారికి శిక్షలు పడే సమయానికి బాధితులకు నిజమైన న్యాయం జరగడం లేదన్న అపవాదు ఉంది.
పెళ్లై.. గృహిణిగా అత్తారింట్లో అడుగుపెట్టిన మహిళ.. భర్త, పిల్లల సంరక్షణ కోసం తనను తాను అంకింతం చేసుకుంటుంది. జీతంతో కూడిన పనిని వదులుకుని, కుటుంబం కోసం కష్టపడుతుంది. దీంతో చివరకు ఆమెకు తనకంటూ ఏమీ సంపాదించుకోలేకపోతుంది.
ఇటీవల న్యాయ స్థానాలు ఇస్తున్న తీర్పులు ఊహాతీతంగా ఉంటున్నాయి. గతంలో సహజీవనం తప్పుకాదన్న కోర్టు.. ఆరు నెలల వ్యవధి ఇవ్వకుండానే విడాకులు ఇవ్వొచ్చునని పేర్కొంది. అలాగే వ్యభిచారం విషయంలో ముంబయి కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
రోడ్డుమీద ఎక్కడపడితే అక్కడ అరటి పండ్లు పచ్చగా నిగనిగలాడుతూ కనువిందు చేస్తుంటాయి!! కానీ వాటి తొడిమలు ఆకుపచ్చగా ఉంటాయి. తింటేగానీ అవి ఇంకా పండలేదని తెలియదు. పచ్చి కాయలను పండ్లుగా కనిపించేలా చేసే ఆ మాయ పేరు – కాల్షియం కార్బైడ్! నిగనిగల విషంతో మాగబెట్టిన పండ్లు తింటే అనారోగ్యం పాలు కావడం ఖాయం. అందుకే కార్బైడ్ వినియోగాన్ని అరికట్టాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది! రాష్ట్ర సర్కారు అలాంటివారిపై ఉక్కుపాదం మోపేలా జీవో కూడా జారీ […]