దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ప్రముఖులు, సామాన్యులు అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరిని పలకరిస్తోంది. తాజాగా ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని చేరారు. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి పేర్ని నాని తన సోషల్ మీడియాలో తెలిపారు. ‘‘కొద్దిగా అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాను. నాకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నేను హోం ఐసోలేషన్ లో ఉన్నాను. ఈ […]
కరోనా మహమ్మారితో ఇండియా రెండేళ్లుగా పోరాడుతోంది. ఎందరో సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీలు, బిగ్ షాట్స్ వరకు వేల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంది కరోనా. ఇటీవల సినీ ఇండస్ట్రీలో కరోనా కలకలం ఎక్కువగా చూస్తున్నాం. టాలీవుడ్ – బాలీవుడ్ చాలామంది సెలబ్రిటీలు కరోనా పాజిటివ్ నిర్ధారణ విషయాన్ని స్వయంగా సినీతారలే ప్రకటించడం విశేషం. తాజాగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించాడు దుల్కర్. […]
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం భయాందోళనలకు గురిచేస్తున్నది. ముఖ్యంగా కరోనా ప్రభావం ఎక్కువగా సినీ, రాజకీయ ప్రముఖులపై చూపిస్తుంది. ఇప్పటికే పలువురు నేతలు కరోనా భారిన పడ్డారు. తాజాగా టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో టెస్టులు చేయించుకున్న ఆయనకు పాజిటివ్ ఉన్నట్టు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఇది చదవండి : మంత్రి […]
దేశ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తుంది. గత నెల నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయి. ప్రముఖ సినీ నటులు, రాజకీయ నాయకులు కరోనా భారిన పడుతున్నారు. తాజాగా ఏపి మంత్రి కొడాలి నానికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన కరోనా స్వల్ప లక్షణాలతో హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. […]
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కరోనా మహమ్మారి భారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ మంత్రికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయినట్లు ఆయన వెల్లడించారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని.. పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది మంత్రి జగదీష్రెడ్డి వెల్లడించారు. ఇది చదవండి : రైతు బంధుపై అపోహలు వద్దు.. క్లారిటీ […]
దేశంలో కొద్దిరోజులుగా కరోనా మహమ్మారి రోజురోజుకి భారీ సంఖ్యలో విజృభిస్తోంది. కరోనాతో పాటు ఓమిక్రాన్ కేసుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. సామాన్యుడి నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు ఎందరో ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. డిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మి, నితిన్ వైఫ్ షాలినీ, థమన్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఇటీవల కరోనా బారినపడ్డారు. తాజాగా ‘బాహుబలి’ సినిమాలో కట్టప్పగా మనందరినీ […]
ప్రపంచవ్యాప్తంగా కరోనా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తాజాగా హడలెత్తిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా డేల్టావేరియంట్ కన్నా మరింత రెట్టింపుతో ఒమిక్రాన్ పంజా విసురుతుంది. ఇక దేశంలోనూ కరోనా కేసులు పెరుగుతూ థార్ధ్ వేవ్ సంకేతాలను ఇస్తుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కాలేజీలు, స్కూళ్లు, కార్యాలయాలలో వందల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. పంజాబ్ లోని కాలేజీలు కోవిడ్ హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి. […]
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. సోమవారం రాత్రి ఆయనకు ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా.. అందులో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వెంటనే ఆయనను కోల్కత్తాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దాదాకు కరోనా చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఈ ఏడాది జనవరిలో దాదాకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు కరోనా […]
విశ్వనటుడు కమల్ హాసన్ కు కరోనా సోకింది. ప్రస్తుతం కమల్ హాసన్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు. కమల్ హాసన్ ఇంటికి అధికారులు పోస్టర్ అంటించారు. ఇటీవలే విదేశాల నుంచి కమల్ హాసన్ తిరిగి వచ్చాడు. ఆ తరువాత ఒంట్లో నలతగా ఉండటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. తనను కలిసిన అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. அமெரிக்கப் பயணம் முடிந்து திரும்பிய பின் லேசான இருமல் இருந்தது. பரிசோதனை செய்ததில் கோவிட் தொற்று […]
ఇంగ్లాండ్ టూర్లో ఉన్న టీమిండియా జట్టులో కరోనా కలకలం రేపింది. టీమిండియా కోచ్ రవిశాస్త్రికి కరోనా నిర్ధరణ అయిన సంగతి తెలిసిందే. బౌలింగ్ కోచ్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్కు కరోనా లక్షణాలు ఉన్నాయి. వారికి ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహించారు. వారి టెస్టుల ఫలితాలు రాలేదు.. అప్పటివరకు వారిని జట్టుకు దూరంగా ఉంచారు. ప్రధాన ఆటగాళ్లకు ఎలాగూ నెగిటివ్ రావడంతో నాలుగో టెస్టుకు ఆటకం రాలేదు. లండన్ హోటల్లో తన పుస్తకం విడుదల […]