మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య శుక్రవారం థియేటర్లలో సందడి చేస్తోంది. ఆంధ్ర, సీడెడ్, నైజాం మాత్రమే కాదూ దేశ వ్యాప్తంగా చిరు మేనియా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే మెగా అభిమానులు థియేటర్ల వద్దకు చేరుకుని రచ్చరచ్చ చేస్తున్నారు. ఎన్నో యేళ్ల తర్వాత చిరు మాస్ లుక్ లో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆయన సినిమా కోసం పొరుగు రాష్ట్రల్లోని వారే కాదూ విదేశాల్లో ఉన్న భారతీయులు సైతం థియేటర్ల వద్ద హంగామా సృష్టిస్తున్నారు. ఇప్పటికే […]
అమరావతి- ఏపీలో సినిమా టికెట్ల ధరలపై కొంతకాలంగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకే ఏపీ ప్రభుత్వం ఓ స్టీరింగ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ గురువారం ఉదయం సచివాలయంలో భేటీ అయి, సినిమా టికెట్ల వివాదం, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించింది. ఈ వివాదానికి నేటితో చెక్ పడనుందని అందరూ భావిస్తున్నారు. తాజాగా ఏపీలో థియేటర్స్ కి 100 శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక సినిమాకు వచ్చే ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్ […]
కరోనా ఏ ముహుర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ.. ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. కరోనా కారణంగా భారీగా దెబ్బ తిన్న రంగాల్లో చిత్ర పరిశ్రమ ఒకటి. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డ సినిమా షూటింగ్ లు ఇప్పటి కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో కరోనాకు ముందు ప్రకటించిన భారీ ప్రాజెక్ట్ ల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. గత రెండేళ్లలో బాక్సాఫీస్ ను […]
అమరావతి- ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం సినిమా థియేటర్స్ కే సినిమా చూపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్స్ లో ఉన్నత అధికారులు వరుస తనిఖీలు చేస్తూ.. యాజమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. జీవో 30 ప్రకారం థియేటర్లలో ఉండాల్సిన వసతులు, టికెట్ల ధరలు, క్యాంటీన్లో అమ్మె తినుబండారాలకు సంబంధించి అధిక ధరలు వసూలు చేస్తూ.. నిబంధనలు పాటించని థియేటర్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఇది కూడా చదవండి : చంద్రబాబును కాదని.. […]
ఏపీలో సినిమా టికెట్లు అమ్మకం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరగనున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించి సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు చేసింది ఏపీ ప్రభుత్వం. ఏ స్థాయి సినిమా అయినా రోజుకు నాలుగు షోలే వేయాలి. అందుకు టికెట్ ధర కూడా ఒకటే ఉండాలి అనేది ప్రధాన ఉద్దేశం. బ్లాక్ టికెట్, బెనిఫిట్ షోల దందాను కట్టడి చేసేందుకు, పారదర్శకత కోసం బిల్లును చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ […]
కరోనా కారణంగా కుదేలైన సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. లాక్ డౌన్ తీసి వేయడంతో షూటింగ్స్ మొదలయ్యాయి. ధియేటర్స్ కూడా ఓపెన్ అవ్వడంతో చాలా సినిమాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి. 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో సీటుకు సీటుకు మధ్య గ్యాప్తో ఏపీలో ఓపెన్ అవుతుండగా.. తెలంగాణలో 100 శాతం సీటింగ్ క్యాపాసిటీతో తెరుచుకోనున్నాయి. కరోనా థర్డ్ వేవ్ రావచ్చన్న అంచనాల నేపథ్యంలో 50 శాతం సీటింగ్ పాలసీ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవ్వరూ తప్పు […]