కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల ఆయన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యానికి గురైన సంగతి విదితమే. ఈ నెల 19 నుంచి కర్నూలులోని విశ్వ భారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడి నుండి డిశ్చార్జి చేసి ప్రస్తుతం ఆమెను హైదరాబాద్ తరలించారు.. ఇంతలో
సోమవారం ఉదయం సిట్ కార్యాలయానికి బయలుదేరుతున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేయగా ఇరువురి మద్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై షర్మిల చేసుకున్నందుకు ఆమెపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులపై చేయి చేసుకున్న కేసులో అరెస్ట్ అయిన షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు.
తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన నవీన్ హత్య కేసులో హరి గర్ల్ ఫ్రెండ్, మరో స్నేహితుడు హసన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వారిని జైలుకు తరలించింది. ఆవివరాలు..
స్పెషల్ డెస్క్– బుల్లితెర నటుడు కౌశిక్ తెలుసు కదా.. మొన్న జరిగిన మా ఎన్నికల్లో 18వ ఈసీ మెంబర్ గా ప్రకాష్ రాజ్ ప్యానల్ తరుపున పోటీ చేసి గెలిచాడు. ఐతే మా ఎన్నికల ఫలితాల తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశాడు. బ్యాలెట్ బ్యాక్స్ తెరవకుండానే ఎన్నికల ఫలితాలను ప్రకటించేసి అత్యుత్సాహం చూపించిన కొన్ని మీడియా ఛానల్స్వ్యవహారశైళిని తప్పుబట్టాడు కౌశిక్. చైల్డ్ ఆర్టిస్ట్ గా పది సినిమాలకు పైగానే చేసిన కౌశిక్, […]