వారం రోజుల క్రితం మహిళా నేత కనబడకుండా పోయింది. ఆమె సాధారణ మహిళ కాదు. కుటుంబ సభ్యులు కూడా వేరే రాష్ట్రానికి వెళ్లి అనేక ప్రయాసలు పడి ఆమె కోసం వెతికారు. కానీ ఆచూకీ దొరకలేదు. కానీ పోలీసులు ఆమె ఆచూకీ కనుగొన్నారు.
నడి రోడ్లు రక్తపు టేరులై పారుతున్నాయి. రోడ్లపై జరిగే యాక్సిడెంట్ల వల్ల అనుకుంటే పొరపాటు.. హత్యలు, దాడుల వల్ల. జనాలు చూస్తున్నారన్న భయం ఏమాత్రం లేదు. నడి రోడ్డుపై హత్యలకు ఒడిగడుతున్నారు.
మహారాష్ట్రలో రాజకీయాలు రోజుకొక మలుపులు తీసుకుంటున్నాయి. గతంలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనలో ఓ వర్గం తిరుగుబావుటా ఎగుర వేసింది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే.
రాజకీయాల్లో మహిళల అడుగులు ఇప్పుడిప్పుడే వడివడిగా పడుతున్నాయి. తాము ఎందులోనూ తీసిపోమంటూ నిరూపిస్తున్నారు. కార్యకర్తగా ప్రయాణం చేపట్టి.. విధేయతగా పనిచేస్తూ.. పార్టీ వ్యవహారాల్లో కీలకంగా పనిచేస్తూ.. పదవులు పొందుతున్నారు. పార్టీలో వీరి పాత్రకు గుర్తింపునిస్తున్న పార్టీలు.. వారికి ఉన్నత పదవులను ఇస్తున్నాయి.
బీజేపీ నేతను ఓ ముఠా హతమార్చింది. రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో మాటు వేసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గడిచిన పది రోజుల్లో ఇద్దరు బీజేపీ నేతలు హత్యకు గురవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల వరుసగా రాజకీయ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. గుమ్మడి కుతుహలమ్మ, బీఆర్ఎస్ నేత సాయన్న, మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు ఈ మూడు నెలల కాలంలోనే తుది శ్వాస విడిచారు. తాజాగా మరో నేత మరణించారు.