ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా వరుస రైలు ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. సాంకేతిక లోపాలు కొన్ని అయితే.. మానవ తప్పిదాల వల్ల మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఓడిశా రైలు ప్రమాదంలో 288 మంది మృతిచెందారు అనే విషయం తెలిసిందే. అయితే వారి మృతదేహాలను అక్కడ ఉంచిన స్థానిక పాఠశాలను కూల్చివేయమని బాలాసోర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రయ భౌసాహెబ్ షిండే కు మీడియా నుంచి తెలిపారు.
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో వద్ద జరిగిన రైళ్ల ప్రమాదం యావత్ భారత దేశాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. పొరపాటు ఏదైనా.. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
ఇంట్లో నుండి పని మీద బయటకు వెళుతున్నప్పుడు నల్ల పిల్లి ఎదురొచ్చినా, తుమ్మినా బయటకు వెళ్లరు. అలాగే మంగళవారం ఏ పనులు చేయరు. శుక్రవారం డబ్బులతో పాటు పసుపు, కుంకుమలు ఇవ్వరు. అలాగే అమెరికాలో శుక్రవారం 13 వచ్చిందంటే కీడు జరుగుతుందని భావిస్తుంటారు. ప్రతి మనిషికో వింత నమ్మకాలు ఉంటాయి. ఇప్పుడు ఇలాగే ఓ ప్రమాదాన్ని ముడిపెట్టి చూస్తున్నారు.
ఒడిశాలో జరిగిన రైళ్ల ప్రమాదం మహా విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 238 మంది మరణించారు. 900 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవల కాలంలో జరిగిన రైలు ప్రమాద ఘటనల్లో అతి పెద్దది ఇదే కావచ్చు. అయితే ఇంత దారుణంలోనూ మానవత్వం పరిమళించింది. ఈ ఘటనల్లో గాయపడిన వారిని భువనేశ్వర్, బాలేశ్వర్, భద్రక్, మయూర్ భంక్, కటక్తో పాటు పలు ఆసుపత్రులకు తరలించారు. అయితే
మూఢ నమ్మకాలు ఇంకా కొన్ని గ్రామాల్లో రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా తండా, గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయాల పేరిట కొన్ని వింత ఆచారాలను కొనసాగిస్తున్నారు. చిన్నప్పుడే చెట్లకిచ్చి, జంతువులకిచ్చి బాల్య వివాహాలు చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ పెళ్లి చర్చనీయాంశంగా మారింది.