హైదరాబాద్ లో ఎల్బీనగర్ కి 8 కి.మీ. దూరంలో రూ. 25 లక్షలకే 150 గజాల స్థలం దొరుకుతుందంటే నమ్ముతారా? కానీ తక్కువ బడ్జెట్ లో తక్కువ ధరకే స్థలాలు అందుబాటులో ఉన్నాయి.
ఎండకాలం ఎండలు మండిపోతాయి.. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. సాధారణంగా ఎండాకాలంలో ఎండ వేడిమి వల్ల పలు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి.
పోలీసులు, అధికారులు ఎంత చైతన్యం తీసుకొచ్చినా కూడా.. రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. అతివేగం, నిర్లక్ష్యం కారణం ఏదైనా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
హైదరాబాద్ లో ఓ యువకుడిని కొందరు దుండగులు అర్థరాత్రి కత్తులతో దారుణంగా నరికి చంపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో హైలెట్ పార్ట్ అంటే లడ్డూ వేలం పాట అందులోనూ హైదరాబాద్లోని బాలాపూర్ గణేష్ లడ్డూకు విపరీతమైన క్రేజ్. వేలంలో లడ్డూ ధర లక్షల్లో పలుకుతుంది. 2020లో కరోనా కారణంగా గణేష్ ఉత్సవాలు సరిగా జరగలేదు. లడ్డూ వేలం పాట నిర్వహించలేదు. అంతకుముందు ఏడాది 2019లో లడ్డూ రూ.17 లక్షలు పలికింది. ఈ ఏడాది అంతకుమించి ఏకంగా రూ.18.90 లక్షలు పలికింది. ఈ లడ్డూను ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ భారీ ధర చెల్లించి […]