ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల ప్రపంచంలో వరుసగా వస్తున్న భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. గత కొంత కాలంగా భారత్ లో పలు చోట్ల భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లాంటి పలు ప్రాంతాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి.
ఈ మద్య ఆకాశ మార్గన ప్రయాణిస్తున్న వారికి ప్రాణభయం పట్టుకుంది. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందో అని భయపడుతున్నారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికీ విమానాల్లో టెక్నికల్ ఇబ్బందులు రావడం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదాల్లో వందల సంఖ్యలో మరణిస్తున్నారు.
సరిహద్దు వెంట భారత్ – చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. దుష్ట చైనా తన దుస్తంత్రాన్ని మళ్లీ ప్రయోగించింది. డోక్లాం, గాల్వన్ ప్రాంతాల్లో ఘర్షణల తర్వాత ఇప్పుడు మరోసారి అరుణాచల్ ప్రదేశ్ లోని తవంగ్ ప్రాంతంలో భారత సైనికులతో ఘర్షణకు దిగింది. ఈ ఘటన ఈ నెల 9న జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు గాయపడినట్లు సమాచారం. ఎల్ఏసీకి సమీపంలోకి చైనా సైనికులు వచ్చినప్పుడు ఈ ఘర్షణ జరిగినట్లుగా ఆర్మీ […]
ఇటీవల దేశ వ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సైనిక విమానాలు ఎక్కువగా ప్రమాదాలకు గురి అవుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సమయానికే సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక సైనిక ఆర్మీ చాపర్ కుప్పకూలిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ లోని సియాంగ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం జరిగిన విషయం తెసుకున్న ఆర్మీ అధికారులు […]
ఇటీవల ప్రపంచంలో భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారీ భూ కంపాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం కూడా భారీగానే సంబవిస్తుంది. ఇటీవల ఆఫ్ఝనిస్థాన్ లో జరిగిన భూ కంపం వల్ల వెయ్యి మందికి పైగా మృతి చెందగా.. వేల సంఖ్యలో గాయపడ్డారు. భారత్ లో కూడా ఇటీవల వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. అరుణాచల్ప్రదేశ్లో భూకంపం రావడంతో జనాలు భయంతో పరుగులు తీశారు. భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతోగా నమోదు అయ్యింది. […]
అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన యువకుడు మిరామ్ తరోన్ (17) సరిహద్దుల వద్ద అదృశ్యమై తిరిగి భారత్ కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే తమ కుమారుడిని చైనా చిత్ర హింసలు పెట్టినట్లు ఆ యువకుడి తండ్రి ఒపాంగ్ తరోన్ ఆరోపించారు. అతడికి కరెంట్ షాక్ ఇచ్చారని, ఆ దేశ అధీనంలో ఉన్నన్ని రోజులూ కళ్లకు గంతలు కట్టి, చేతులను తాళ్లతో కట్టేసి ఉంచినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు ఇంకా ఆ షాక్ లోనే […]
ఇంటర్నేషనల్ డెస్క్- డ్రాగన్ దేశం చైనా ఆగడాలు అంతకంతకు సృతి మించిపోతున్నాయి. ఇప్పటికే భారత భూబాగం మీద కన్నేసిన చైనా, ఎప్పటికప్పుడు మన సైన్యాన్ని కవ్విస్తూ వస్తోంది. మన జవాన్లను చైనా కవ్వింపులకు ధీటుగా జవాబు చెబుతున్నారు. తాజాగా, భారత్ భూభాగంలోని అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ యువకుడిని చైనా సైన్యం సీపీఎల్ఏ అపహరించింది. ఈ క్రమంలో వారి బారి నుంచి మరో యువకుడు త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ మేరకు అరుణాచల్ ఎంపీ తపిర్ గావ్ […]
చిన్న పిల్లలు ఏది చేసినా అది చూడముచ్చటగా ఉంటుంది. చిన్నారులు ఆడినా.. పాడినా.. చిలిపి పనులు చేసినా పెద్దలు ముద్దు చేస్తారు. ఆ చిన్నారుల మోములో స్వచ్ఛమైన చిరునవ్వును చూస్తుంటే ఎలాంటి సమస్యలనైనా, కష్టాలైనా ఇట్టే మర్చిపోతుంటాం. ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చిన్న పిల్లలు చేస్తున్న చిలిపి పనులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అరుణాచల్ ప్రదేశ్లోని సజోలాంగ్ తెగకు చెందిన కొందరు చిన్నారులు జానపద పాటలకు ఎంతో అద్భుతంగా […]
సరిహద్దు విషయంలో చైనా, భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజా అమెరికా రక్షణ శాఖ విడుదల చేసిన నివేదికతో చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకున్నట్లు స్పష్టమవుతోంది. మెక్-మోహన్ సరిహద్దు రేఖ దాటి భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన చైనా ఏకంగా 100 ఏళ్లు నిర్మించి ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసినట్లు అమెరికా పేర్కొంది. ఈ 100 ఇళ్ల నిర్మాణం యూఎస్ కాంగ్రెస్కు చైనా నివేదిక సమర్పించింది. 2020లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఎల్ఈటీ తూర్పు […]