ఆదివారం వస్తే సెలవు హాయిగా రెస్టు తీసుకోవచ్చు. కాస్త రిలాక్స్ కావచ్చునని పెద్దలు ఆలోచిస్తుంటారు. అలాంటిదీ పాఠశాలలకు వెళ్లే పిల్లలకు కూడా కొన్ని ఆలోచనలు చేసుకుంటారు. ఆ రోజంతా టీవీ చూడాలని, వీడియో గేమ్స్ ఆడుకోవాలని భావిస్తుంటారు. అయితే ఆ రోజుల్లో బడులు ఉంటే వాళ్ల పరిస్థితి ఏంటీ..?
ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవులు, పరీక్ష తేదీలకు సంబంధించిన సమాచారం కోసం విద్యార్ధులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చింది.
టాలీవుడ్ హీరోయిన్స్ అనగానే నార్త్ భామలే గుర్తొస్తారు. వాళ్లకు సరిగా మన భాషనే రాదు. ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఒకటి రెండు ముక్కలు తప్పించి పెద్దగా నేర్చుకోరు కూడా. ఇక కన్నడ, మలయాళ భామలు.. అందులో కొందరు మాత్రం చాలా డిఫరెంట్. ఇక్కడి సినిమాల్లో చేస్తున్నాం కదా అని ఓన్లీ నటన వరకే సరిపెట్టరు. భాష నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో నిత్యామేనన్ ఒకరు. ఇప్పుడు ఈమెకు సంబంధించిన ఓ […]
విద్యా వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను నిరసిస్తూ ఏబీవీపీ బంద్ కు పిలుపు నిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని నిలిపి వేయాలని, జీవో నెం.117 ఉత్తర్వు లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రేపు(మంగళవారం) పాఠశాలల బంద్ నిర్వహిస్తోంది. ఆదివారం ఏలూరులో సమావేశమైన సంఘ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ తో పాటు తెలుగు మాద్యమాన్ని కూడా కొనసాగించాలని, నాడు–నేడు పేరుతో […]
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివిటీ రేటు 19.65 శాతానికి పెరిగింది. రోజువారీ కేసుల్లో పెరుగుదల భయాందోళనకు గురి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సెలవులను జనవరి నెలాఖరు వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటారని భావించారు. కానీ, అందుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతాయని ఆ రాష్ట్ర విద్యా […]
అమరావతి- విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్ సర్కార్ కు ప్రపంచ బ్యాంక్ చేయూతనందిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను అత్యున్నత విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి జగన్ విజన్ కు సహకారం అందించడానికి వరల్డ్ బ్యాంక్ ముందుకు వచ్చింది. ఈమేరకు విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడం కోసం ప్రపంచ బ్యాంకుతో అంద్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా […]