మురికి కాల్వలోని వ్యర్థాలను తింటూ, అందులోనే పొర్లుతూ ఉంటాయి పందులు. వాటిని చూసినప్పుడల్లా ఒకింత చిరాకు వస్తుంటుంది. అలాగే అవి దురద వచ్చినప్పుడల్లా గోడలకు బరబరా గీకుతూ.. పెద్ద మూతి వేసుకుని అటు, ఇటు తిరుగుతూ ఉంటాయి. అయితే తమ పందులు అమ్ముకున్నాడని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు కొందరు. వినడానికి వింతగా అనిపించినా నిజం.
పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించినట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పలు రాష్ట్రాల గవర్నర్లను వేరే రాష్ట్రాలకు బదిలీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను నియమితులైనట్లు ప్రకటన విడుదలైంది.
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆ రాష్ట్ర ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26న ఎర్త్ అవర్ పాటించాలని గవర్నర్ సూచించారు. శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ఎర్త్ అవర్ పాటించాలని.. అత్యవసరమైతేనే లైట్లు వాడాలని కోరారు. రాష్ట్రంలోని కార్యాలయాలు, నివాసాల్లో అవసరం లేనిచోట్ల విద్యుత్ లైట్లను ఆర్పివేసి ‘ఎర్త్ అవర్’ ప్రచారంలో పాల్గొనాలని కోరారు. భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని గవర్నర్ […]
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు తొలిరోజే వాడీ వేడిగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించగా.. టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. ప్రసంగం ప్రతుల్ని చించేసి విసిరారు.. తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బీఏసీ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ది రాజ్యాంగబద్ధమైన పదవి.. ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉండదన్నారు సీఎం. ఆయన్ను విమర్శించడం సరికాదని.. చర్చలో పాల్గొంటే విపక్షాలకు కూడా అభిప్రాయం చెప్పే […]
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని విజయవాడ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్న గవర్నర్కు ఈ నెల 15న పరీక్షలు నిర్వహించగా కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో 17న అత్యవసరంగా హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో 23న డిశ్చార్జ్ చేశారు. ఆదివారం రాత్రి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. […]