''ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా విశాఖపట్నం ఉంటుంది'' సాక్షాత్తు రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ రాజధానుల విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.
ఏపీ రాజధాని అంశం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా లేదు. విపక్షాలు అమరావతే ఏకైక రాజధానిగా ఉంచాలని పట్టుబడుతుండగా.. వైసీపీ నేతలు మాత్రం మూడు రాజధానులు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఆ వివరాలు..
ఏపీలో ప్రస్తుతం మారుమోగుతున్న పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేగా సొంత పార్టీ మీదనే తిరుగుబావుట ఎగురవేసి చర్చనీయాంశంగా మారారు. తాజాగా రాజధాని విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీకి మూడు రాజధానులు కరెక్ట్ కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్ట్ నాగరాజు చేసిన ఇంటర్వ్యూలో రాజధాని విషయంలో తన అభిప్రాయమేంటో అనేది వెల్లడించారు. రాజధాని విషయంలో వైసీపీ […]
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి బొత్స సత్యనారాయణ సచివాలయం వద్ద కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మంత్రి బొత్స మాట్లాడుతూ..”శాసన సభ.. చట్టాలను చేయవద్దంటే ఎలా కుదురుతుంది. రాజ్యాంగానికి లోబడే వ్యవస్థ అయిన పని చేయాలి. ఇది చర్చనీయాంశం. దీనిపై చర్య జరగాలి. 2024 వరకు ఏపీకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అని చట్టం చేశారు. శివరామకృష్ణ కమిటీని వేసి రాజధాని నిర్ణయం తీసుకోవాలన్నారు. చంద్రబాబు స్వార్ధం కోసం నిర్ణయాలు తీసుకుంటారు.ప్రజల కోసం, దీర్ఘకాల నిర్ణయాలు […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఏపీ రాజధాని అమరావతేనని మరోమారు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్థారిస్తూ.. 2022-23 బడ్జెట్లో కొన్ని కేటాయింపులు కూడా చేసింది. విభజన చట్టం ప్రకారం రాజధానికి నిధులు ఇస్తున్నట్టు పేర్కొంది. ఏపీ నూతన రాజధాని అమరావతి పేరుతోనే ప్రస్తుత బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టారు. పట్టణాభివృద్ధి శాఖ నుంచి సచివాలయంతో పాటు.. ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాలకు నిధుల కేటాయింపు చేశారు. సచివాలయ నిర్మాణానికి రూ.1,214 కోట్ల […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలన్న అంశం జోలికి తాము వెళ్లబోవడం లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఇక ఆ అంశంపై వాదనలు అవసరం లేదని స్పష్టం చేసింది. పాలనా వికేంద్రీకరణ చట్టంతో పాటు సీఆర్డీఏ రద్దు చట్టాన్ని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాల్లో ఏ అభ్యర్థనలు మనుగడలో ఉంటాయి.. వాటి విషయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాలన్న అంశంపైనే […]
తెలుగు బుల్లితెరపై మేల్ యాంకర్స్ చాలా మందే ఉన్నారు. కానీ.., వారిలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు స్థానం మాత్రం ప్రత్యేకం. వల్గర్ పంచ్ లకి దూరంగా ఉంటూ.., ఫ్యామిలీతో కలసి చూసేలా ఆరోగ్యకరమైన హాస్యం పంచడంలో ప్రదీప్ దిట్ట. రీల్ లైఫ్ లో ఇలా మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకునే ప్రదీప్.., ఈ మధ్య కాలంలో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. గతంలో తనని ప్రదీప్ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ ఓ అమ్మాయి ఏకంగా పోలీస్ స్టేషన్ […]