విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయితే.. బోర్డు నిర్వాహకులు అప్పుడప్పుడు చేసే నిర్వాకాల వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుంటారు. క్వచ్చన్ పేపర్ లీక్ కావడం.. తప్పులు దొల్లడం లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వెంటనే సర్ధబాటు చేసుకొని పరీక్షలు వాయిదా వేయడమో..మార్కులు కలపడమో లాంటివి చేస్తుంటారు.
ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. బిజినెస్, స్పేస్, పొలిటికల్ లీడర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే వారు రాణించని రంగమంటూ లేదు. భారతదేశంలోనూ ప్రపంచ గర్వించ దగ్గ మహిళామణులు ఎందరో ఉన్నారు. వారు పురుషులతో సమానంగా, దీటుగా అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నారు. వారి ఆత్మాభిమానం కోల్పోకుండా వారి కాళ్లపై వారు నిలబడటానికి మహిళలను నేటి సమాజంలో ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్ లో సైతం మహిళలకు ఎన్నో అవకాశాలను కల్పిస్తూ.. పురుషులతో సమానంగా […]
దేశవ్యాప్తంగా ఎన్నో ప్రవేట్ బ్యాంకులు కస్టమర్లకు సర్వీస్ లు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొత్త కొత్త స్కీమ్ లను సైతం ఖాతాదారుల కోసం తీసుకొస్తున్నాయి. అయితే అప్పుడప్పుడు కస్టమర్లపై భారాన్ని సైతం మోపుతుంటాయి బ్యాంకులు. సెక్యూరిటీ రీజన్ లో భాగంగా ప్రముఖ బ్యాంక్ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అదేంటంటే? డిసెంబర్ 1వ తేది నుంచి SMS బ్యాలన్స్ అలర్ట్ ఫెసిలిటీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు ఖాతాదారులు. ఈ వార్తకు […]
గత కొంత కాలంగా తెలంగాణ కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా డోలు వాయిద్యంలో ప్రతిభ కనబరిచి భారత అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డు అందుకున్న ఆదివాసీ కళాకారుడు సకిని రామచంద్రయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సత్కరించారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా రామచంద్రయ్యను సీఎం కేసీఆర్ను […]
క్రొయేషియాలోని లెగ్రాడ్ అనే పట్టణం ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరు. అక్కడ జనాభా విపరీతంగా తగ్గుతోంది. అక్కడ ప్రస్తుతం ఎటు చూసినా ఖాళీ ఇళ్లే కనిపిస్తున్నాయి. లెగ్రాడ్ పట్టణం గత కొన్నేళ్లుగా ప్రజలు లేక వెలవెలబోతోంది. సౌకర్యాలు అంటూ లెగ్రాడ్ లోని ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో గత వందేళ్లుగా జనాభా తగ్గిపోయింది. మళ్ళీ ప్రజలను లెగ్రాడ్ పట్టణంలో నివసించేలా చేయాలనీ ప్రభుతం నిర్ణయించుకుంది. ఈ పట్టణం వైపు దృష్టి పెట్టేలా చేయాలనీ మళ్ళీ లెగ్రాడ్ […]
వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిర్దేశించకున్న సమయం కంటే ముందే బైడెన్ తన లక్ష్యాలను సాధించారు. ఈ క్రమంలోనే అగ్రరాజ్య అధినేత జో బైడెన్ తాజాగా మరో కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. జూలై 4 నాటికి 70 శాతం మంది 18ఏళ్ల యువతకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని బైడెన్ నిర్ణయించుకున్నారు. 18 కోట్ల మందికి కనీసం ఒక డోసు, 16 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. అయితే వ్యాక్సిన్ […]
సామాజిక, డిజిటల్ మాధ్యమాల్లోని కంటెంట్ను నియంత్రించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ‘కోడ్ ఆఫ్ ఎథిక్స్’ పేరిట కొన్ని నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. వీటిని అమలు చేయడానికి కేంద్రం ఆయా సంస్థలకు మూడు నెలల గడువు ముగిసింది. కొత్త ఐటీ నియమ నిబంధనలు పాటించడానికి దిగ్గజ సామాజిక సంస్థలు ఫేస్బుక్, గూగుల్లు సూత్రపాయంగా అంగీకరించాయి. వీటి అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించాయి. ట్విట్టర్ నుంచి మాత్రం దీనిపై ఎటువంటి స్పందన లేదు. […]