వర్షాలు దేశ వ్యాప్తంగా దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా వానలతో తడిసి ముద్దవుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇటు తెలంగాణలో ముసురు పట్టింది. ఎడతెరపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి.
తెలంగాణలో మొన్నటి వరకు ఎండలు మండిపోయాయి.. ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపైకి రావాలంటేనే భయంతో వణికిపోయారు. ప్రస్తుతం వాతావరణం చల్లబడింది. తెలంగాణకు రుతుపవనాలు తాకాయి. దీంతో వర్షాలు పడటం మొదలయ్యాయి.
గూగుల్ క్రోమ్ అంటే తెలియని పీసీ, స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉండరేమో? ఇంటర్నెట్ బ్రౌజింగ్ అనగానే అందరికీ గూగుల్ క్రోమ్ మాత్రమే గుర్తొస్తుంది. అయితే ఇప్పుడు గూగుల్ క్రోమ్ యూజర్లకు టెక్ నిపుణలుు బిగ్ అలర్ట్ ఇచ్చారు. అప్ డేట్ల పేరిట యూజర్లను మోసం చేస్తున్నారు.
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను హెచ్చరించింది. మోసపూరిత ఎస్ఎంఎస్లతో జాగ్రత్తగా ఉండాలని కోరింది. కొంత మంది మోసగాళ్లు ఎస్బీఐ పేరుతో కస్టమర్లకు ఎస్ఎంఎస్లు పంపడం బ్యాంక్ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఈ మొబైల్ నెంబర్లతో బ్యాంక్కు ఎలాంటి సంబంధం లేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఇలాంటి మెసేజ్లలో ఉండే లింక్స్పై క్లిక్ చేయవద్దని ఎస్బీఐ తన కస్టమర్లను కోరింది. ఎస్బీఐకి దేశం మొత్తం మీద 24 […]
ట్రాఫిక్ సహా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడంలో సైబరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఇందుకోసం స్టార్ హీరో, హీరోయిన్ల సినిమా పోస్టర్, ఫేమస్ డైలాగులను వాడేస్తారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ట్విటర్ వేదికగా సినిమా నటీనటులతో మీమ్స్ తరహాలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. బ్రహ్మానందంతో రూపొందించిన మీమ్స్ నెటిజన్లను చాలా ఆకట్టుకున్నాయి. కరోనా వేళ మాస్కు ప్రాధాన్యాన్ని చాటేందుకు కూడా పోలీసులు […]