పేద వారు కూడా ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని తీసుకువచ్చింది. దీనిలో భాగంగా నగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్నారు. ఇక తాజాగా డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార్యా, భర్తల బంధంలో గొడవల్లో మూడవ వ్యక్తుల చొరవ అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నట్లు అవుతోంది. భర్తతో పాటు అత్తింటి వాళ్ల జోక్యంతో మానసికంగా క్రుంగిపోతున్నారు మహిళలు. ఆడపడుచు, భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ తీవ్ర నిర్ణయం తీసుకుంది.
ఒకవేళ బంగారం కనుక ఈఎంఐలలో దొరికితే.. జనాలు ఎలక్ట్రానిక్స్, వాహనాలు వంటివి కొనుగోలు చేసే బదులు.. పసిడి కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతారు. ఇక ఫలానా ప్రాంతంలో బంగారం ధర తక్కువ అంటే అక్కడికి క్యూ కడతారు. ఇక మన హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో బంగారం తక్కువ ధరకే లభిస్తుంది. ఎక్కడంటే..
నగరంలో ఇటీవల వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏ క్షణం ఎలాంటి ప్రమాదాలు వచ్చిపడతాయో అని భయపడుతున్నారు. హైదరాబాద్ లో దక్కన్ మాల్, స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన ప్రమాదాల వల్ల ఆస్తి నష్టమే కాదు.. ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి.
హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సోమవారం స్నేహితురాలితో కలిసి డ్యూటీకి వెళ్ళిన ఓ యువతి ఉన్నట్టుండి తల నొప్పి, వాంతులు రావడంతో భరించలేకపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయత్నం లేకపోవడంతో ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా పెద్దభీంగల్ గ్రామానికి చెందిన కొత్తపల్లి అనూష (22) హైదరాబాద్ అబిడ్స్లోని ఐసీఐసీఐ బ్యాంక్లో క్యాషీయర్గా పనిచేస్తూ కింగ్కోఠిలోని ఓ హాస్టల్లో నివాసం ఉంటోంది. అయితే రోజులాగే సోమవారం అనూష తన స్నేహితిరాలితో కలిసి […]
అదృష్టం కలసి రాకపోతే అరటి పండు తిన్నా.. పన్ను ఉడుద్ది అంటారు. ఇలా లక్ కలసి రాకపోతే సరదాగా చేసే పనులు కూడా చిక్కులు తెచ్చి పెడుతాయి. తాజాగా హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఓ విచిత్ర సంఘటన చోటుకి చేసుకుంది. ప్రాంక్స్ చేసే ఓ యూట్యూబర్.. హైదరాబాద్ లోని జగదీశ్ మార్కెట్ లో ఉండే ఓ మొబైల్ షాప్ లోకి వెళ్ళాడు. అక్కడ ముందుగా తాను అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం షాప్ యజమానికి చిరాకు తెప్పించాడు. […]