గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించిన అంశం హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా కొనసాగుతునంది మాజీ మంత్రి వైయస్. వివేకానందరెడ్డి హత్య కేసు. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించాడానికి ప్రయత్నిస్తున్నారని ఎంపీ అవినాశ్ రెడ్డి అంటున్నారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ విషయంపై ఉత్కంఠ కొనసాతుంది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ఎన్నో ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు ప్రారంభం నుంచి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న వివేకా కుమార్తె.. సునీతా రెడ్డి.. మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీతా రెడ్డి, సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హత్యను జగన్, ఆయన భార్య భారతి చాలా తేలిగ్గా తీసుకున్నారని.. ఈ అంశంలో జగన్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు. […]