ఇటీవల కురుస్తోన్న వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అయినా కొన్ని చోట్ల జనాలు రిస్క్ చేసి మరి పడవ ద్వారా నదులు దాటుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా యూపీలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ప్రదేశ్లో బాందా జిల్లాలోని యమునా నదిలో గురువారం ఓ పడవ మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బోటులో […]
ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అంశం వాతావరణ కాలుష్యం. వాటిలో మరీ ప్రధానంగా మారింది నీటి కాలుష్యం. నీటి కాలుష్యానికి ముఖ్య కారణం పరిశ్రమల వల్ల పెరుగుతున్న రసాయన వ్యర్థాలు. కొద్ది రోజులుగా ఢిల్లీలో కనిపిస్తున్న దృశ్యాలు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఛత్ పూజ సందర్భంగా మహిళలు నదీ స్నానాలు ఆచరించిన దృశ్యాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. యమునా నది మొత్తం తెల్లటి దుప్పటి కప్పినట్లు నురగతో నిండిపోయింది. ఆ కాలుష్య వర్థాలను తొలగిస్తున్నా కానీ అవి అంతకంతకీ పెరుగుతూనే […]
ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అంశం వాతావరణ కాలుష్యం. వాటిలో మరీ ప్రధానంగా మారింది నీటి కాలుష్యం. నీటి కాలుష్యానికి ముఖ్య కారణం పరిశ్రమల వల్ల పెరుగుతున్న రసాయన వ్యర్థాలు. తాజాగా ఢిల్లీలో కనిపించిన దృశ్యం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. ఛత్ పూజ సందర్భంగా మహిళలు నదీ స్నానాలు ఆచరించారు ఆ దృశ్యాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. యమునా నది మొత్తం తెల్లటి దుప్పటి కప్పినట్లు నురగతో నిండిపోయింది. ఛత్ పూజలో ముఖ్యంగా నదీ స్నానానికి ప్రాముఖ్యత ఉంటుంది. మహిళలు […]
రోజు రోజుకి కాలుష్యం ఎక్కువై పోతోంది. ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగించడం, వాహనాలు పెరిగిపోవడం, ఫ్యాక్టరీ లో ఉండే వ్యర్ధ పదార్ధాలని నదుల్లోకి వదలడం ఇలా అనేక కారణాల వల్ల కాలుష్యం బాగా పెరిగి పోతోంది. ఏది ఏమైనా వీటిని అదుపు చెయ్యాలి. లేదంటే ఎన్నో ప్రమాదాలు కలుగవచ్చు. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ లో యమునా నది కాలుష్య కాసారంగా మారింది. దీనితో పవిత్రమైన నదులు కూడా వ్యర్థ పదార్థాల తో నిండి పోతున్నాయి. కేవలం అక్కడే […]