భారత్ మార్కెట్ లో రెడ్ మీ కంపెనీకి చెందిన ప్రొడక్టులకు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. స్మార్ట్ ఫోన్ తర్వాత రెడ్ మీ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు భారత మార్కెట్ లోకి రెడ్ మీ సరికొత్త స్మార్ట్ టీవీని లాంఛ్ చేస్తోంది.
షావోమీ కంపెనీకి ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ గా భారత్ మారుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ మార్కెట్ లో షావోమీ కంపెనీ భారత్ కే పెద్దపీట వేస్తోంది. ఇండియా కోసం అన్నీ ఎంతో ప్రత్యేకంగా, అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతి అంశంలో భారత యూజర్లను మెప్పించేందుకు షావోమీ కంపెనీ చూస్తోంది.
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ.. భారత్ మార్కెట్లోకి ‘రెడ్మీ నోట్12’ సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. నోట్ 12, నోట్ 12 ప్రో, నోట్ 12 ప్రో +.. ఇలా మూడు మోడళ్లను తీసుకొచ్చింది. ఇందులో బేస్ మోడల్ నోట్ 12 ధర రూ.17,999కాగా, నోట్ 12 ప్రో ధర రూ.26,999గా ఉంది. ఇకహైఎండ్ మోడల్ నోట్ 12 ప్రో + ధర రూ. 29,999గా నిర్ణయించారు. అయితే.. కొనుగోలుదారులకు బ్యాంక్ డిస్కౌంట్లు, బోనస్ ఆఫర్లు […]
ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ షావోమీకి చెందిన భారత దేశ విభాగంపై భారీగా పన్ను ఎగవేత ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా డీఆర్ఐ అధికారులు షావోమీ ఇండియాకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. షావోమీ ఇండియా సంస్థ పన్ను ఎగవేస్తోందన్న పక్కా సమాచారంతో డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. Breaking: India’s finance ministry says Chinese electronic company Xiaomi’s Indian subsidiary Xiaomi […]