విజయవాడకు చెందిన ఇందు తన లక్ష్యంపై ఏకాగ్రతతో శ్రమించి విజయం సాధించింది. ఆమె తల్లి మాధవి, తండ్రి పేరు సత్యనారాయణ. సొంత ఊరు కృష్ణా జిల్లా పెనమలూరు. తండ్రి గెస్ట్ లెక్చరర్.. తల్లి సాధారణ గృహిణి. విజయవాడలో బీటెక్ కంప్లీట్ చేసి, అమెరికాలో ఎం.ఎస్ పబ్లిక్ పాలసీ పూర్తి చేసింది.
భారతీయ మహిళల వద్ద దాదాపు 21000 టన్నుల బంగారం ఉందని తెలుస్తుంది. అంటే బంగారాన్ని అంతా ఒక్కదగ్గర పోగుచేస్తే లారీల కొద్ది బంగారం నిల్వలు ఉన్నట్లు తెలుస్తుంది.
భారతీయ అమెరికన్ అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ పదవి చేపట్టనున్న తొలి భారతీయ అమెరికన్ గా అజయ్ బంగా చరిత్ర సృష్టించనున్నారు. ఇప్పటి వరకు వరల్డ్ బ్యాంక్ కు అమెరికన్లు మాత్రమే అధ్యక్షులుగా ఉన్నారు.
నేడు ప్రపంచంలోని పలు దిగ్గజ కంపెనీల్లో భారతీయులు, భారత సంతతి వ్యక్తులు కీలక పదవులు అలంకరించారు. తాజాగా మరో వ్యక్తి ఈ జాబితాలో చేరనున్నారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా రేసులో భారత సంతతి వ్యక్తి నిలిచారు. ఆ వివరాలు..
అమరావతి- విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్ సర్కార్ కు ప్రపంచ బ్యాంక్ చేయూతనందిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను అత్యున్నత విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి జగన్ విజన్ కు సహకారం అందించడానికి వరల్డ్ బ్యాంక్ ముందుకు వచ్చింది. ఈమేరకు విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడం కోసం ప్రపంచ బ్యాంకుతో అంద్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా […]