ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితని ఈడీ అధికారులు దాదాపు 9 గంటల పాటు విచారించారు. అయితే ఆమెని అడిగిన 20 ప్రశ్నలు ఇవేనని తెలుస్తోంది. ఇంతకీ అవేంటంటే?
ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో BRS మీటింగ్ లో కవితను రేపు అరెస్ట్ చేయెుచ్చు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. దాంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన భారాస భారీ బహిరంగ సభలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ లతో పాటుగా కొంత మంది ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో క్రేంద్ర ప్రభుత్వంపై అలాగే ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ప్రధాని మోదీ వల్ల దేశంలో బాగుపడిన ఒకే ఒక్క వ్యక్తి అదానీ అని ఈ సందర్భంగా అన్నారు. బండి సంజయ్ ప్రధాని మోదీ దేవుడు […]
ఈ మద్య కొంత మంది ఈజీ మనీ కోసం కొత్త కొత్త పద్దతుల్లో దొంగతనాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారిపై దాడులు చేస్తూ.. అవసరమైన చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వీరాజ్పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తనయుడు పృథ్వీతేజ ఓ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్లారు. షాపింగ్ పూర్తి చేసుకొని కారులో బయలుదేరుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు […]
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పై హత్యాయత్నం జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని వేమూరీ ఎన్ క్లేవ్లో జీవన్రెడ్డి ఇంటివద్ద అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తిరుగుతూ కనిపించడంతో అది గమనించిన ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ని హత్యచేసేందుకు కుట్ర పన్నిన వ్యక్తి ప్రసాద్ గౌడ్ గా పోలీసులు గుర్తించారు. ఆయన […]