తిరుపతి- తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం సరికొత్త ప్రడక్ట్స్ ను మార్కెట్ లోకి విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది. నమామి గోవింద బ్రాండ్ పేరుతో పది రోజుల్లో పంచగవ్య ఉత్పత్తులను భక్తులకు అందుబాటులో తీసుకొస్తున్నట్లు టీటీడీ ఈఓ కేఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. తిరుపతిలోని డీపీడబ్ల్యూ స్టోర్ లో పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఆయన బుధవారం సందర్శించారు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గోమాత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు పంచగవ్యాలతో పలు […]
తిరుమల- కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ నలుమూల నుంచి, ప్రపంచ దేశాల నుంచి భక్తులు శ్రీవారి దర్శనానికి విచ్చేస్తుంటారు. నిత్యం వేలాది మంది భక్తులతో తిరుమల కలకలలాడుతూ ఉంటుంది. కరోనా నేపధ్యంలో గత యేడాది నుంచి తిరమలకు వచ్చే భక్తుల సంఖ్య ఘననీయంగా తగ్గిపోయింది. ఇక ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో క్రమ క్రంగా […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలిని నియమించింది. మొత్తం 25 మందితో టీటీడీ పాలకమండలిని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టీటీడీ పాలకమండలిలో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి ఒకరు స్థానం దక్కించుకున్నారు. ఎక్స్అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి కొనసాగుతారని ఏపీ దేవాదయ శాఖ పేర్కొంది. ఇక కొత్త ఏర్పటు చేసిన టీటీడీ […]
తిరుమల- కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి నిలయం తిరుమల తిరుపతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మన దేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అందుకే తిరుమల ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఇక శ్రీ వేంకటేశ్వర స్వామి ని ఆపద మొక్కులవాడని పిలుస్తారు. అంటే మనం కోరిన కోరికలు తీర్చాలని మొక్కులు మొక్కుతే, ఆ కోర్కెలను తీరుస్తాడని భక్తుల నమ్మకం. అందుకే తిరుమల వెళ్లే భక్తులంతా తమ […]
తిరుపతి రూరల్- తిరుమల వెంకన్నను దర్శించుకోవాలంటే ఎంత కష్టమో చెప్పక్కర్లేదు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండకి వెళ్లి.. క్యూలైన్ లో నిలబడితే ఎన్ని గంటల సమయం పడుతుందో తెలియదు. ఇప్పుడు కాస్త పరవాలేదు కానీ.. గతంలో ఐతే క్యూలైన్ లోనే రెండు రోజులు కూడా గడిచిపోయిన రోజులున్నాయని చెబుతారు చాలా మంది. ఇక ఇప్పుడు టైం స్లాట్ పద్దతి ప్రవేశపెట్టిన నేపధ్యంలో కాస్త త్వరగానే వెంకన్న దర్శనం అవుతోంది. అది కూడా ఒక్కోసారి రెండు […]
తిరుపతి రూరల్- తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు టీటీడీ ఓ వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే తిరుమల వెళ్లేందుకు ప్రత్యేక ప్రవేశ దర్శం టిక్కెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో, లాక్ డౌన్ వళ్ల తిరుమల వెళ్లలేకపోతున్నామని కంగారు పడాల్సిన పని లేదు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్ తేదీ మార్చుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అవకాశం కల్పించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి మే 31 […]